తెలంగాణం
రైతుల కష్టం నీటి పాలు!..42 రోజులుగా కొనసాగుతున్న మంజీరా వరద ఉధృతి
2,500 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట చాలా రోజుల పాటు నీళ్లలో ఉండడంతో నల్లగా మారిన వరి పైర్లు పెట్టుబడి కూడా చేతికందకుండా
Read Moreఫస్టియర్ క్లాసులకు షెడ్లు..పూర్తికాని మెడికల్ కాలేజీ బిల్డింగ్ల నిర్మాణం
ముగిసిన స్టేట్కోటా సెకండ్ఫేజ్ కౌన్సిలింగ్ ఎంసీహెచ్ బిల్డింగ్ లో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు ప్రాక్టికల్స్ కోసం జీజీహెచ్పై మరో షెడ్ ని
Read Moreఓట్ చోరీకి పాల్పడుతున్న ఎలక్షన్ కమిషన్ .. మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..
ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి విశ్వనాథన్ పద్మారావునగర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీలకు పాల్పడుతోందని ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి పి.విశ్
Read Moreధర్మం, రాజ్యాంగం.. రెండూ అవసరమే..అయోధ్యలో రాజ్యాంగ ప్రతి సమర్పించి పూజలు
చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ హైదరాబాద్సిటీ, వెలుగు: మన దేశ భవితవ్యానికి ధర్మం, రాజ్యాంగం రెండూ అవసరమేనని చిల్కూరు బాలాజీ దేవాలయ ప్రధ
Read Moreట్రాఫిక్ వాలంటీర్లు వస్తున్నారు..రద్దీ ప్రదేశాల్లోవాలంటీర్లను నియమించి ట్రాఫిక్ కు చెక్
త్వరలో వ్యాపారస్తుల భాగస్వామ్యంతో సొసైటీ ఏర్పాటు చేసేలా కార్యాచరణ సైబరాబాద్ తర్వాత సూర్యాపేట జిల్లాలోనే&nb
Read Moreజీవో 9పై వాదనలు బలంగా వినిపించండి: సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీని కోరిన సీఎం రేవంత్
హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో జీవో 9పై విచారణ సందర
Read Moreవనపర్తి జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు..
సర్కారుకు రూ.28 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆఫీసర్లు రూ.1.27 కోట్లతో టెంపరరీ వర్క్స్ చేసేందుకు టెండర్లు వనపర్తి, వెలుగు: ఎడతెరిపిలే
Read Moreభారీగా ఇంప్లీడ్ పిటిషన్లు.. జీవో 9ని సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ నేతలు
ఆది శ్రీనివాస్, ఆర్.కృష్ణయ్య, కూనంనేని తదితరుల దాఖలు హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నం:9ను అమలు చేయాలం
Read Moreసామాన్యులపై చార్జీల మోత ..బస్సులో ప్రయాణించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సిటీలో బస్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. పెంచిన చార్జీలపై నిరస
Read Moreసమ్మక్క– సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ.. రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి
రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి రీసెర్చ్లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తది త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చే
Read Moreపక్కాగా చెరువుల హద్దులు.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను తేల్చే పనిలో హైడ్రా
మొత్తం 950 చెరువులు ఇరిగేషన్, రెవెన్యూ సహకారంతో హద్దులు నిర్ణయిస్తున్న హైడ్రా హైడ్రా వెబ్ సైట్ లో అన్ని వివరాలు లభ్యం మూడు
Read Moreజూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం.. బీజేపీ అడిగితే మద్దతివ్వాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ
Read Moreగొప్ప పోరాట యోధుడు కుమ్రంభీం.. ఆదివాసీలకు హక్కులను సాధించిన యోధుడు
జాగృతి అధ్యక్షురాలు కవిత ట్యాంక్ బండ్, వెలుగు: దేశం మొత్తం తరతరాలుగా చెప్పుకునేలా కుమ్రంభీం గొప్ప పోరాటం చేశారని తెలంగాణ జాగృతి అధ
Read More












