తెలంగాణం
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలంగా వాదించాలి: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ
Read Moreసీజేఐపై దాడి యత్నాన్ని ఖండిస్తున్నం : కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్&zwn
Read Moreవచ్చే నెల 25 నుంచి హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ 25 నుంచి 28 వరకు
Read More14 వరకు ఎన్ఎంఎంఎస్ఎస్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్) ఎగ్జామ్ దరఖాస్తును ఈ నెల14 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పర
Read Moreబీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను ఉపసంహరించుకోవాలి
రెడ్డి జాగృతికి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో రెడ్డి జాగృతి వేసిన పిట
Read Moreట్రిపుల్ ఆర్ పీడీగా వసంత్ నాయక్
హైదరాబాద్ , వెలుగు: ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) వసంత్ నాయక్ కు పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశ
Read Moreఏసీబీ కస్టడీలో మాజీ ఏడీఈ అంబేద్కర్
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మణికొండ ఎలక్ట్రిసిటీ మాజీ ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) అంబ
Read Moreపెళ్లై నాలుగు నెలలు కూడా కాలే.. భార్యాభర్తలు గడ్డి మందు తాగిండ్రు.. జనగామ జిల్లాలో ఘటన
కొత్తగా పెళ్లైన జంట.. వివాహం పూర్తై ఇంకా నాలుగు నెలలు కూడా దాటలేదు. కానీ అప్పుడే జీవితాన్ని చాలించాలనుకున్నారు ఆ యువ దంపతులు. గడ్డిమందు తాగి ఆత్మహత్యక
Read Moreమిడ్డెమీల్స్ సరుకుల ట్రాకింగ్
రైస్, రాగి జావ పిండి డేటా యాప్లో అప్డేట్ పారదర్శకత కోసం అమల్లోకి తేవాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం
Read Moreరాష్ట్రాన్ని ఆయిల్ పామ్ హబ్గా మార్చడమే లక్ష్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆయిల్ పామ్ సాగుకు హబ్గా తీర్చిదిద్దేందుకు రా
Read Moreరాష్ట్రంలో వచ్చే వారం నుంచే పత్తి కొనుగోళ్లు!
తుమ్మల చొరవతో తొలగిన ప్రతిష్టంభన.. రైతులకు ఊరట సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు, అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్య
Read More3 నెలల్లో మరో 275 ఈవీ బస్సులు!
హైదరాబాద్లో ఇప్పటికే అందుబాటులో 265 సర్వీసులు భారం తగ్గించుకునేందుకు గ్రీఫ్ ఫీ వసూలుకు నిర్ణయం టికెట్లపై రూ.5 నుంచి రూ.10 భారం!
Read Moreహరీశ్వి పొలిటికల్ విజిట్స్ : మంత్రి వెంకట్రెడ్డి
ఎన్నికలు రాగానే పర్యటనలు మొదలు పెట్టిండు: మంత్రి వెంకట్రెడ్డి సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31న ప్రారంభిస్తామని వెల్లడి హైదరాబ
Read More











