
తెలంగాణం
జూన్ 29న రాజన్న కోడెల పంపిణీ .. అర్హులైన రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
వేములవాడ, వెలుగు: వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో 250 కోడెలను ఈ నెల 29న పంపిణీ చేయనున్నట్లు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశ
Read Moreతిమ్మాపూర్ గ్రామంలో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని హనుమాన్ సాయి రైస్ మిల్ పై మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్&zw
Read Moreఉద్యోగం లేక.. లోన్ చెల్లించలేక యువకుడు ఆత్మహత్య
తుంగతుర్తి, వెలుగు: ఉద్యోగం లేదు.. తీసుకున్న లోన్ చెల్లించలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రామకోటి తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలని, అందుకు మెరుగైన వైద్యం అందించాలని ఖమ
Read Moreపరిశ్రమలతో జిల్లా అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమవుతోందని భద్రా
Read Moreనల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో .. మహిళ కడుపులో 6 కిలోల కణితి తొలగింపు
ఆపరేషన్ సక్సెస్ చేసిన నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులు ఓ మహిళ కడుపులో న
Read Moreరాజన్న కోడెల కోసం పచ్చి గడ్డి పెంచాలి : సందీప్ కుమార్ ఝా
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం
Read Moreకేర్చిపల్లికి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించండి : గ్రామస్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: వలిగొండ మండలం కేర్చిపల్లికి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్చేశారు. ఈ మేరకు బుధవారం యాదగిరిగుట్టలోని డీఎం
Read MoreJurala Project: డేంజర్లో జూరాల ప్రాజెక్ట్.. తెగిపోయిన 9వ నెంబర్ గేట్ రోప్.. వరద పెరుగుతుండటంతో టెన్షన్ టెన్షన్
మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టు వద్ద మెయింటెనెన్స్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. స్పిల్ వే పిల్లర్స్ దగ్గర రోప్ కింది భాగంలో హుక్కులు ఊడిపోయాయి. గేట
Read Moreమెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి
యాదాద్రి, వెలుగు: పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని, నాణ్యత పాటించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. రాయగిరిలోని జెడ్పీ హైస్కూ
Read Moreబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే.అరుణ
నల్గొండ అర్బన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ ఆరోపించారు. బుధవారం నల్గొండ లోని
Read Moreకాల్వల పనులకు ఫండ్స్ కేటాయించండి : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి
యాదాద్రి, వెలుగు: సాగు నీటి కాల్వల పనులు, రిపేర్ల కోసం ఫండ్స్కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబ
Read Moreమహబూబ్ నగర్ జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలి : పోలీసులు
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ఆఫీసర్లు వెలుగు, నెట్ వర్క్: డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, విద్
Read More