తెలంగాణం

మొదట్లోనే గుర్తిస్తే వినికిడి సమస్యకు పరిష్కారం : ప్రొఫెసర్ ఎన్‌‌.వాణి

గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్​ ఎన్‌‌.వాణి పద్మారావునగర్​,వెలుగు: వినికిడి సమస్యలను చిన్నారుల్లో ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సమర్థవంత

Read More

చెరువుల వద్ద పతంగుల పండుగ : హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతికి బతుకమ్మకుంట, తమ్మిడికుంట, నల్ల చెరువు, బమ్-రుక్న్ -ఉద్-దౌలా చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్

Read More

న్యూ ఇయర్ వేడుకల్లో ఇన్సిడెంట్లకు తావు లేకుండా చర్యలు : సీపీ సుధీర్ బాబు

ఔట్​డోర్ ఈవెంట్లలో డీజేకు నో పర్మిషన్​ రాచకొండ సీపీ సుధీర్ బాబు మల్కాజిగిరి, వెలుగు: న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనల

Read More

ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్ : ఇరిగేషన్శాఖ

హైదరాబాద్, వెలుగు: ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ఇరిగేషన్​శాఖ ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈఎన్సీలను భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేష

Read More

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ..అంటరాని విద్య, సంగం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు :   హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ప్రముఖ తెలుగు రచయిత లోక మలహరి రచించిన   అంటరాని విద్య   , సంగం పుస్తకాల

Read More

జాఫర్ పహిల్వాన్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

ఓల్డ్​సిటీ వెలుగు :  రెయిన్​ బజార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చోటపూల్​ వద్ద ఇటీవల జరిగిన జునైద్​ హత్య కేసుతో పాటు 40 క్రిమినల్ కేసుల్లో  ఉన్

Read More

పంచాయతీ ఫలితాలు చూసి కాంగ్రెస్కు భయం పట్టుకుంది : హరీశ్ రావు

    అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టట్లే: హరీశ్​ నర్సాపూర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రె

Read More

బషీరాబాద్ మండలంలో ఇసుక కోసం వెళ్లిన మహిళపై కత్తితో దాడి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఘటన వికారాబాద్​, వెలుగు : కౌలుకు తీసుకున్న పొలంలో నుంచి ఇసుక తీస్తుండగా పొలం యజమాని కుటుంబీకులపై కత్తితో ద

Read More

రాజకీయాల్లో బీసీల శకం మొదలైంది..స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ రామాయంపేట, వెలుగు : తెలంగాణలో బీసీల రాజకీయ శకం

Read More

వికారాబాద్ జిల్లాలో 3 శాతం పెరిగిన క్రైం రేట్

వార్షిక నేర వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ స్పేహ మెహ్రా వికారాబాద్​, వెలుగు :  వికారాబాద్‌‌జిల్లాలో గత ఏడాదితో పోలుస్తే ఈ యే

Read More

పీఎం యువ 3.0కు సాయికిరణ్ ఎంపిక

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన యువ కవి, రచయిత కానుకుర్తి సాయికిరణ్ కు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వ

Read More

తెలంగాణ నీటి వాటా ఏపీకి తాకట్టు పెట్టిండు.. చికెన్ బిర్యానీ, చేపల పులుసుకు కేసీఆర్‌‌ లొంగిపోయిండు: మహేశ్‌ గౌడ్‌

    మాజీ సీఎం నిర్లక్ష్యం వల్లే బనకచర్ల జీవోలని వెల్లడి     ఫోన్ ట్యాపింగ్ నిందితులకు శిక్ష తప్పదని హెచ్చరిక నిజామా

Read More

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..పెరిగిన పోక్సో కేసులు

    జిల్లాలో పెరిగిన లైంగికదాడులు, కిడ్నాప్​లు     తగ్గిన పగటి చోరీలు.. పెరిగిన రాత్రి దొంగతనాలు    &nb

Read More