
తెలంగాణం
పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తాం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించి పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి త
Read Moreగెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి
నల్లబెల్లి, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డ
Read Moreనాణ్యమైన విద్యుత్ ను అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వేముల వీరేశం
ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్పల్లి, నకిరేకల్,వెలుగు : రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వ
Read Moreపర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : ప్రిన్సిపల్ డాక్టర్ రమణ
కేయూ క్యాంపస్, వెలుగు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిక్కరూ మొక్కలు నాటాలని కేయూ కో-ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమణ అన్నారు. ఇంజినీ
Read Moreమందమర్రిలో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి వెళ్లే మా
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు : మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి
తాడ్వాయి, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేయనున్నదని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి
Read Moreగిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఒక వరంలాంటిది : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం గిరిజన విద్యార్థులకు ఒక వరంలాంటిదని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. శుక్రవారం మెదక్కలెక్టర్
Read More1456లో ఆ తోకచుక్క ఢీకొంటే.. భూమి అంతమయ్యేదా..? : శ్రీశైలంలో దొరికిన శాసనాల్లో ఉన్నది ఇదే..!
టెక్నాలజీ లేని కాలం.. టెలీస్కోపు, మైక్రోస్కోపు లేని రోజులు.. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితి. ప్రకృతి నుంచి వచ్చే ఆపదలను అడ్
Read Moreమెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా నీళ్లు రాకున్నా పట్టించుకోరా? : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్
Read Moreహుస్నాబాద్ కు ఏటీసీ మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. దీనిని హుస్నాబ
Read Moreమత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : వైవీ.గణేశ్
హనుమకొండ సిటీ, వెలుగు: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వ
Read Moreమానవ అక్రమ రవాణా కేసులో 8 మంది రిమాండ్ : ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్, వెలుగు: మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో10 మ
Read Moreనెల రోజుల్లో జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు
నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నెల రోజుల వ్యవధిలో గవర్నమెంట్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వ సలహాదారుడు షబ్
Read More