తెలంగాణం
గాంధీజీ బాటలో మోడీ నడుస్తున్నరు
హైదరాబాద్: గాంధీ మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ
Read Moreబల్కంపేట ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక
Read Moreజైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులు
నాగర్ కర్నూల్: రేవంత్ రెడ్డి అబద్ధాలకోరు అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చిత్తరంజన్ దాస్ విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్
Read More16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
సికింద్రాబాద్ : శాంతితో విలసిల్లే భారత దేశంలో జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచేలా కొందరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే హృదయానికి బాధకలుగుతోందని సీఎం కే
Read Moreపోటీలో కోమటిరెడ్డి ఉన్నా.. గెలుపు మాత్రం ప్రజలదే
నల్లగొండ జిల్లా మునుగోడులో బీజేపీ క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా V6 న్యూస్ తో కోమటిరె
Read Moreరాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన
హైదరాబాద్: బీజేపీ పాలనలో దేశంలో ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట
Read Moreకోల్ టూరిజం కారిడార్ ఏర్పాటుకు కృషి
పెద్దపల్లి జిల్లా : సింగరేణి ఆర్జీ 2 పరిధిలోని వకీల్ పల్లి మైన్ ను కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సందర్శించారు. వకీల్ పల్లి మైన్ మంచ
Read Moreఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా: మానేరు వాగు ఇసుక టెండర్ల వివాదంపై పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగా
Read Moreముగిసిన వర్షకాలం.. 7 అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు
హైదరాబాద్: క్యాలెండర్ ఇయర్ ప్రకారం నిన్నటితో వర్షాకాలం ముగిసినట్టే. ఇక నుంచి వర్షాలు కురవడం తగ్గిపోవడమే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సంవత్సరం
Read Moreకాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిండు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే తపన లేదని, కాంట్రాక్టు కోసమే బీజేపీలోకి చేరాడని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో
Read Moreబీజేపీలో చేరిన లీడర్లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్రు
ఈ నెల 7 నుంచి మునుగోడులో బైక్ యాత్ర నిర్వహిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు బైపోల్ ఎందుకు వ
Read Moreపద్ధతి మార్చుకోకపోతే నక్సల్స్ చేతిలో శిక్ష తప్పదు
‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తుంటే మావోయిస్టుల్లో చేరి వాళ్లను చంపాలని ఉంది’’ అంటూ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రా
Read Moreదర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మల్లా ఆడిస్
Read More












