తెలంగాణం

దళిత ప్రజాప్రతినిధులకు దక్కని గౌరవం ..అంత్యక్రియల్లో అధికారిక లాంఛనమేదీ?

నిన్న గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందుకు నో మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నదీ అదే పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు బీఎస్పీ చ

Read More

కాంగ్రెస్ వస్తే రైతు బంధు రూ.15 వేలు.. కౌలు రైతుకు 12 వేలు: రేవంత్ రెడ్డి

రైతులకు రైతు బంధు పథకం కింద 15 వేలు, కౌలు రైతు లకు 12 వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మంలో డీసీసీ సమావ

Read More

మెగా ప్రిన్సెస్ క్లీంకార పేరులోని శక్తి ఏంటీ.. పురాణాలు, ఇతిహాసాల్లో ఏముందీ!

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతుల ముద్దుల తనయకు 'క్లీంకార కొణిదెల' అనే నామకరణం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక తరువాత.. పాపాయి ఊయ

Read More

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న గ్రామస్థులు

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకొని ఆయనకు చుక్కలు చూపించారు అద్రాస్ పల్లి  గ్రామస్థులు. ముడుచింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామపంచాయతీ

Read More

ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో పడేస్తం: రేవంత్

ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ కు సమాధి కడ్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో

Read More

V6 DIGITAL 30.06.2023 EVENING EDITION

పోడు పోరు కేసులు ఎత్తేస్తం..ఆసిఫాబాద్ సభలో సీఎం కేసీఆర్ హైకోర్టుకు మంత్రి కొప్పుల ప్రజల కష్టాలను తీర్చేలా కాంగ్రెస్ మ్యానిఫేస్టో చరణ్ కుమార్త

Read More

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధరణి తీసేస్

Read More

స్వార్ధ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తున్నారు: శేజల్

బీఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్యపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారు..నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా..అయినా కూడా తన దగ్గర కొన్ని

Read More

మంత్రులకు నిరసన సెగ..ఇంత అహంకారమా..

మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల కు నిరసన సెగ తగిలింది. మంత్రుల  తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్త

Read More

పోడు రైతులపై కేసులన్నీ ఎత్తివేయాలి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశం

పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్ . కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు పట్టాలు పంపిణీ

Read More

ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది: రేవంత్ రెడ్డి

ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లాలో

Read More

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ

Read More

మందు తాగుతూ.. వైన్స్ షాపు దగ్గరే.. గుండెపోటుతో వ్యక్తి మృతి

ఈ రోజుల్లో గుండెపోటు అనేది చాలా  సర్వసాధారణమైపోయింది.. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలి

Read More