తెలంగాణం
ఉప ఎన్నిక నేపథ్యంలో ఆగమేఘాల మీద ఉత్తర్వులు
పైలట్ ప్రాజెక్ట్గా నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం 7,600 మంది కోసం రూ.93.76 కోట్లు విడుదల నల్గొండ, యాదాద్రి జిల్లాల పేరుతో జీవో విడుదల
Read Moreజాతీయ నేతలకు కేసీఆర్ ఫోన్
రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ నేతలకూ పిలుపు అందరికీ ప్రగతి భవన్లో లంచ్ జాతీయ పార్టీ కోసం హిందీ, ఇ
Read Moreమునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది
ఈ నెల 7 నుంచి నామినేషన్లు.. వచ్చే నెల 6న రిజల్ట్స్ ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్న పార్టీలు దేశ వ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 7 స్థానాలకు షెడ్యూల్
Read Moreనీళ్లల్లో బతుకమ్మలను వదిలి మొక్కులు చెల్లించుకున్నరు
తొమ్మిది రోజులపాటు గడప గడపను పలకరించి, ప్రతి గొంతులో పాటలను కైగట్టి ఉయ్యాలలూగిన బతుకమ్మ.. సోమవారం రాత్రి గంగమ్మ ఒడిని చేరింది. సద్దుల బతుకమ్మ సంబురాలు
Read Moreతెలంగాణ సర్కార్కు ఎన్జీటీ భారీ జరిమానా
వ్యర్థాల నిర్వహణలో గైడ్ లైన్స్ పాటించకపోవడం, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై తెలంగాణ సర్కార్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధ
Read Moreగొర్రెల పంపిణీకి రూ. 93.76 కోట్లు
గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలో 5వ
Read Moreపోలీసులు ఆపారనే కోపంతో బైకుకు నిప్పంటించాడు
హైదరాబాద్ మైత్రివనం సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో.. అశోక్ అనే వ్యక్తి తన బైక్ ను తానే పెట్రోల్ పోసి నిప్పంటించా
Read Moreతెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై తీవ్
Read Moreవైఫల్యాల నుండి దృష్టి మరల్చేందుకే ‘బీఆర్ఎస్ ’
జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దళిత బంధు పథకం ఎమ్మెల్యే బంధుగా మారిందని ఆ
Read Moreజీతాలియ్యడు గానీ.. జాతీయ రాజకీయాల్లోకి పోతడంట
కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికపైన
Read Moreతెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం
విజయదశమి...విజయానికి ప్రతీక. తెలంగాణలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలిస్తే..తెలంగాణలో విజయదశమిని దసర
Read Moreకాళేశ్వరం, మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ నాటకాలాడుతున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దేశవ్యాప్తంగా లిక్కర్ దందా చేయడం కోసమే బీఆర
Read Moreనిర్మల్ జిల్లాలో దళితబంధు అడిగితే కేసులు
నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జిలో ఐదుగురు దళితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఇంద్రకరణ
Read More












