తెలంగాణం
బసవేశ్వరుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలె
రంగారెడ్డి జిల్లా: లింగాయత్ ల ఆరాధ్య గురువు శ్రీ బసవేశ్వరుడి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మంత్రి హరీశ్ కోరారు. జిల్లాలోని గండిపేట మండలం కోక
Read Moreట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బతుకమ్మ సంబరాలు అంబారాన్ని తాకాయి. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర
Read Moreఘనంగా లోక్ సత్తా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
మేడ్చల్ మల్కాజిగిరి: లోక్ సత్తా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కాజిగిరి పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథ
Read Moreపోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు కటాఫ్ తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. అంతకుముందు
Read Moreఎల్లలు దాటుతున్న బతుకమ్మ వేడుకలు
వియన్నా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ
Read Moreహైదరాబాద్ లో ఉగ్ర పేలుళ్ల కుట్ర భగ్నం
ఉగ్రవాదుల భారీ కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నిన ముగ్గురిని అరెస్టు చేశారు. అబ్దుల
Read Moreసర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం.. ప్రభుత్వం విఫలం
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధన.. అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు వినిస్తున్నాయి. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ
Read Moreరాజగోపాల్ రాజీనామాతో కేసీఆర్లో వణుకు
నల్గొండ జిల్లా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే ఇవాళ రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయని, వారంతా రాజగోపాల్ రెడ్డిని గుర
Read Moreప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..కేసీఆర్ కుటుంబాన్ని బొందపెట్టాలి
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పని అయిపోయినట్లే అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో మునుగోడులో
Read Moreజాతీయ పార్టీకి గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుంది
దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. దసరా రోజు మంచి ముహూర్తం ఉందని, అదే రోజు మధ్య
Read Moreఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ ఆఫీసులోకి ఎట్లొస్తరు ?
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తరుచూ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారన
Read Moreఇప్పటికైనా ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలి
సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తారని వైఎఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో షర్మిల ప్రజ
Read Moreఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపర్తి చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయార
Read More












