తెలంగాణం
మునుగోడు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ఆదివారం చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు.
Read Moreజాతీయ రాజకీయాల్లో కూడా విజయం సాధిస్తం
కరీంనగర్, వెలుగు: ‘‘తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతున్నాయి. తెలుగు పార్టీ కూడా భారతదేశంలో దుమ్ము రేపాలి కదా.. సీఎం
Read Moreఓటమి భయంతో కేసీఆర్కు నిద్రపడ్తలేదు
నల్గొండ, వెలుగు:మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. త్వరలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న
Read Moreసద్దుల బతుకమ్మకు సెలవు ఇవ్వకపోవడం దారుణం
కేసీఆర్పై సంజయ్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చ
Read Moreభారత్ జోడో యాత్రకు మద్దతు తెలపండి
పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: మోడీ, కేసీఆర్ బ్రిటీషోళ్ల శిష్యులని పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయ
Read Moreమునుగోడులో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలి
ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలి అక్రమ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్తల కోసం లీగల్ సెల్ మునుగోడులో ఓటర్ల జాబితా పరిశీలన మీటింగ్&zwn
Read Moreటీఆర్ఎస్ పేరే మారుతది.. కారు గుర్తు అట్లనే ఉంటది
బీజేపీకి, మనకే పోటీ.. మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ బీఆర్ఎస్ వైపే మొగ్గు.. పరిశీలనలో ఇంకో మూడు పేర్లు
Read Moreఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడ
Read Moreజర్నలిస్టులకు అండగా కేసీఆర్
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో రాష్ట్ర పండుగలకు పెద్దపీట వేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన
Read Moreప్రధానమంత్రికి 75 మంది తెలంగాణ మేధావుల లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణకు చెందిన 75 మంది మేధావులు లేఖ రాశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు
Read Moreకొంతమంది తమ స్వార్ధం కోసం గాంధీజీని వాడుకుంటున్రు
హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అందుకే రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ
Read More












