తెలంగాణం
ట్వీట్ డిలీట్ చేసిన స్మితా సబర్వాల్
సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరిక
Read Moreయాదగిరిగుట్టకు వెళ్లనున్న కేసీఆర్..జాతీయ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ
సీఎం కేసీఆర్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి వెళ్లనున్నారు. 11.30 కు అక్కడికి చేరుకుని స్వా
Read Moreఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కింది
ఏ ప్రభుత్వానికైనా వందకు వంద శాతం పనులు చేయడం సాధ్యం కాదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితి, తెలంగాణ రాష్
Read Moreరాష్ట్రానికి రానున్న సునీల్ బన్సల్..మునుగోడు ఉపఎన్నికపై చర్చ
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ అక్టోబర్ 1న రాష్ట్రానికి రానున్నారు. వివేక్ వెంకటస్వామి చైర్మన్ గా ఉన్న మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమ
Read Moreఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉ
Read Moreమోడీ తప్ప దేశాన్ని ఇంకెవరూ అభివృద్ధి చేయలేరు
హనుమకొండ: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం ల
Read Moreపీడీ యాక్ట్ అడ్వైజరీ కోర్టు ముందు హాజరైన రాజాసింగ్
పీడీ యాక్ట్ అడ్వైజరీ కోర్టు ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పోలీసుల తరుపున డీసీపీ జోయల్ డేవిస్ హాజరయ్యారు.
Read Moreఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉంటూ మెడిసిన్ చదవాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో MBBS, BDS - బీ కేటగిరీ సీట్లలో
Read More12 ఏళ్ల తర్వాత.. మొగల్తూరులో ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక
Read Moreబతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంచిరెడ్డి
బతుకమ్మ చీరల పంపిణీ దేశంలో ఎక్కడా లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంచాల మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ, కల
Read Moreకేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన యువతి.. ఇంకా దొరకని ఆచూకీ
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్వప్న అనే మహిళ ఆచూకీ ఇంకా దొరకలేదు. అందుకోసం దుర్గం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున
Read Moreమా భూములు గుంజుకుండు.. న్యాయం చేస్తలేడు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడానికి వస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను మునుగోడు రాకుండా పోలీసులు మధ్యలోనే అడ్డుకు
Read Moreక్వింటాల్ దేశీ మిర్చి ధర రూ. 90 వేలు
మిర్చి ధర ఆల్ టైం రికార్డును సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో
Read More












