తెలంగాణం
పీజీ మెడికల్, డెంటల్ సీట్లకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్
వరంగల్సిటీ, వెలుగు : రాష్ట్రంలోని పీజీ వైద్యవిద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు కా
Read Moreహైదరాబాద్లోని అన్ని సెగ్మెంట్లలో పోటీచేస్తం: విశారదన్ మహరాజ్
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ 90 శాతం బహుజనులను పది శాతం అగ్రవర్ణాలు ఏలుతున్నాయి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం తేవడ
Read Moreలోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఒకటి నుంచి పదో తరగతి దాకా తెలంగాణలో చదివి, తర్వాత ఇంటర్ చెన్నైలో పూర్తి చేసిన స్టూడెంట్ ప్రశంస రాథోడ్కు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలన
Read Moreమీ దయుంటే గెలుస్త.. లేదంటే ఇంట్ల కూసుంట : మంత్రి కేటీఆర్
రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: ఓట్లు అనంగనే చాలా మంది పిచ్చోళ్లు మోపైతరని, మందు పోస్తరని, పైసలు పంచుతారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. &lsquo
Read Moreరేషన్ డీలర్ల కమీషన్ ఇకపై రూ.1,400
హైదరాబాద్, వెలుగు: రేషన్ డీలర్ల కమీషన్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రస్తుతం టన్నుకు రూ.900 కమీష
Read Moreటీవీవీపీల్లో 3124 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆసుపత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతిలిచ్చ
Read More16 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం
మొదటి దశలో 10 వేల మందికి చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి హరీశ్ ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: మైనార్టీలకు ఈనెల 16 నుంచి రూ.లక్ష ఆర్
Read Moreబుద్వేల్లో ప్రభుత్వ భూములు అమ్మొద్దు : బీజేపీ నేతలు
గండిపేట/ శంషాబాద్: వెలుగు: బుద్వేల్ భూములను అమ్మొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బుద్వేల్లోని ప్రభ
Read Moreస్కీమ్లపై అంతా గందరగోళం..గృహలక్ష్మి ఒక్కోచోట ఒక్కో తీరు!
దేనికి ఎప్పుడు అప్లయ్ చేసుకోవాల్నో.. ఎక్కడ చేసుకోవాల్నో చెప్తలే ఏ డాక్యుమెంట్లు పెట్టాల్నో కూడా చెప్పెటోళ్లు లేరు రెండు, మూడు రోజులే గడు
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ స్వాధీనం
రంగారెడ్డి జిల్లా : ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారుల
Read Moreషాబాద్లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం
రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వ
Read Moreబుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్
Read More












