తెలంగాణం
శేషన్నను రిమాండ్కు తరలించిన పోలీసులు
గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిన్న శేషన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ హాస్పిటల్ లో మెడికల్
Read Moreఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం
జనగామ జిల్లా: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలోని జఫర్ఘడ్ మండలం ఓబులాపూర్ లో బతుకమ్మ చీరలు,
Read Moreఅక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలి
కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ 3వ వార్డులో పర్యటించా
Read Moreకేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. ఇది గమనించిన
Read Moreవిశాఖ రైల్వే జోన్ పై పుకార్లను నమ్మొద్దు
న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు
Read Moreనిర్మల్లో బీజేపీ నేతల నిరసనలు
నిర్మల్ జిల్లాలో బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలపై కమలం నేతలు మండిపడుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి దళితుల
Read Moreతెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఊరట
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి బాకీపడ్డ ట్రాన్స్ కో బిల
Read Moreదళిత బంధు స్పూర్తితో గిరిజన బంధు
దళితబంధు స్పూర్తితో త్వరలో గిరిజనబంధు ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ నాచారంలో దళితబంధు లబ్ధిదారుని ఫ్లెక
Read Moreవరంగల్ అభివృద్ధి కోసం నోరెత్తని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
వరంగల్ : బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ చేసిన ధర్నాల్లో నిరుపేదలెవరూ లేరని అందరూ రాజ
Read Moreనల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత
నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగ
Read Moreసింగరేణి కార్మికులకు దసరా కానుక
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా వారికి 30 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించి
Read Moreఎన్నికల్లో నిలబడేది, గెలిచేది మునుగోడు ప్రజలే
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా మునుగోడు గురించే చర్చించుకుంటున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూర్
Read Moreతేలని ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలైన ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎట
Read More












