తెలంగాణం

శేషన్నను రిమాండ్కు తరలించిన పోలీసులు

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిన్న శేషన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ హాస్పిటల్ లో మెడికల్

Read More

ఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం

జనగామ జిల్లా: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలోని జఫర్ఘడ్ మండలం ఓబులాపూర్ లో బతుకమ్మ చీరలు,

Read More

అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలి

కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ 3వ వార్డులో పర్యటించా

Read More

కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. ఇది గమనించిన

Read More

విశాఖ రైల్వే జోన్ పై  పుకార్లను నమ్మొద్దు

న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు

Read More

నిర్మల్లో బీజేపీ నేతల నిరసనలు

నిర్మల్ జిల్లాలో బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలపై కమలం నేతలు మండిపడుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి దళితుల

Read More

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఊరట

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి బాకీపడ్డ ట్రాన్స్ కో బిల

Read More

దళిత బంధు స్పూర్తితో గిరిజన బంధు

దళితబంధు స్పూర్తితో త్వరలో గిరిజనబంధు ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ నాచారంలో దళితబంధు లబ్ధిదారుని ఫ్లెక

Read More

వరంగల్ అభివృద్ధి కోసం నోరెత్తని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వరంగల్ : బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ చేసిన ధర్నాల్లో నిరుపేదలెవరూ లేరని అందరూ రాజ

Read More

నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత

నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగ

Read More

సింగరేణి కార్మికులకు దసరా కానుక

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి  కబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా వారికి 30 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించి

Read More

ఎన్నికల్లో నిలబడేది, గెలిచేది మునుగోడు ప్రజలే

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా మునుగోడు గురించే చర్చించుకుంటున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూర్

Read More

తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలైన ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎట

Read More