తెలంగాణం
నోట్ చేసుకోండి: మీ ఇల్లు, వీధుల్లోకి పాములు, మొసళ్లు, ఇతర జంతువులు వస్తే.. ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి
వర్షాలకు విష సర్పాలు తదితర జీవులు మీ ఇంట్లోకి వస్తున్నాయా.. ఇక మీరేం ఫీకర్ చేయకండీ.. కింద ఇచ్చిన నంబర్లలో సమస్యను బట్టి సంప్రదించండి మీ సమస్య ఇ
Read Moreసిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు
నిర్మల్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వాగులు వంకలు పొంగడంతో పాటు పలు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటీ
Read Moreకాంగ్రెస్ జీహెచ్ఎంసీ ముట్టడి..ఉద్రిక్తత.. వరద బాధితులకు రూ.10వేలు డిమాండ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీస్ ను ముట్టిడించారు. వరద బాధితులకు పరిహారిం రూ. 10వేలు
Read Moreకల్లెడ గ్రామానికి తప్పిన ముప్పు
పర్వతగిరి, వెలుగు : భారీ వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తూములకు రిపేర్లు చేస్తుండడం, గేట్
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read Moreతెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
కరీంనగర్,వెలుగు: భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పలుగ్రామాలకు రాకపోకలు బంద్అయ్యాయి. కరీంనగర్జిల్లా గన్నేరువరం ఊర చెరువు మత్తడి రోడ్డుపై నుంచి ప
Read Moreఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి: డీఐజీ ఎల్.ఎస్. చౌహన్
అలంపూర్,వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్. ఎస్. చౌహన్ అన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా
Read Moreగోదావరి ఉగ్రరూపం.. నీటి మునిగిన ధర్మపురి సంతోషి మాత ఆలయం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో దారుణ
Read Moreరైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు
వనపర్తి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే రైతులను రాజుగా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. గురువారం వనపర
Read Moreడాక్టర్స్ కాలనీలో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు గురువారం తనిఖీలు నిర్వహించారు. మల్టీ స్పెష
Read Moreమండలం ఏర్పాటు చేయాలని సర్పంచ్ రాజీనామా
ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య గురువారం తన పదవికి రా
Read Moreపెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించాలి: దొంత నరేందర్
మెదక్ టౌన్, వెలుగు : ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యలతోపాటు సీపీఎస్ను రద్దు చేసి జులై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అ
Read Moreరుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల
Read More












