తెలంగాణం
కేసీఆర్ తో శంకర్ సింగ్ వాఘేలా భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న సమావేశంలో దేశ రాజకీయాలు, జాతీయ అ
Read Moreరాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఆరాటం
రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
Read Moreకేసీఆర్ వల్లే దళితులకు అన్యాయం
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక ఓట్లు దండుకునే రాజకీయం ఉందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దళితులకు కేసీఆర్ వ
Read Moreఎనిమిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు
రాజన్న సిరిసిల్ల జిల్లా: సంక్షేమ పథకాలకు తెలంగాణ ట్రేడ్ మార్క్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానం
Read Moreటీఆర్ఎస్, ఎంఐఎంకి కీలుబొమ్మ
సెప్టెంబర్ 17ను గత ప్రభుత్వాలు అధికారికంగా జరపలేకపోయాయని మధ్యప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జి మురళీధర్ రావు అన్నారు. ఇది పోరాటం పట్ల, పోరాట వీరుల పట్ల, త
Read Moreమిర్యాలగూడ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో అపశృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. -క్యాంప్ గ్రౌండ్ లో బహిరంగ సభ వద్ద ఏర్పాటు చే
Read Moreకుల, మతాల పేరుతో రెచ్చగొట్టే పార్టీలపై పోరాటం చేయాలి
విద్యా క్షేత్రంగా, సరస్వతి నిలయంగా సిద్దిపేట మారనుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట పట్టణంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో
Read Moreరాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు న
Read Moreకేటీఆర్ టూర్.. పోలీసుల అదుపులో మిడ్ మానేరు నిర్వాసితులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రి కేటీఆర్
Read Moreఎల్జీ మెడికల్ కాలేజీ పేరు మార్పు పై కేటీఆర్ సెటైర్
గుజరాత్ ప్రభుత్వం సహా కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడీ కాలేజీగా మార్చడంపై
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈసారి హైదరాబాద్ టార్గెట్ గా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత జన్నప
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
ధన్వాడ/మరికల్, వెలుగు : ధనిక రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ను మళ్లీ గెలిపిస్తే రాష్ర్ట ప్రజలకు బానిస బతుకులు తప్పవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుర
Read More












