తెలంగాణం
ఆ 1600 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే: సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్ప
Read Moreహెలికాప్టర్ లో యాదాద్రి క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
యాదాద్రిలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైదరాబాద్ బయల్దేరిన సీఎం హెలికాప్టర్లో ఏరియల్ వ్యూతో ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆల
Read Moreదొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు మండిపడ్డారు. దేశంలో భూకంపం తెప్పిస్తానన్న కేసీఆర్.. ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందు
Read Moreవెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన
పంచాయతీ కార్యదర్శులు, ఆదివాసీ సంఘాల డిమాండ్ బయ్యారం : సర్పంచ్, ఉపసర్పంచ్ వేధింపులతో సూసైడ్ చేసుకున్న వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పంచా
Read Moreట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
సామాన్యులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకునే పోలీసులు ఓ మంత్రి విషయంలో మాత్రం వాళ్లే నిబంధనలు అతిక్రమించారు. ట్రాఫిక్ ను ఆపి మరీ మంత్రి 
Read Moreవ్యాక్సినేషన్ జల్దీ పూర్తి కావాలె
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగంగా పూర్తి చేయాలని, వీలైనంత తొందరగా అన్ని కేటగిరీల వాళ్లకూ 100 శాతం వ్యాక్సినేషన్ అయ
Read More317పై అప్పీల్స్ అన్నీ పక్కకే!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారీ కేడర్ అలాట్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317పై ఇంకా టీచర్లలో అసంతృప్తి తగ్గడం లేదు. లోకాలిటీ నుంచి
Read Moreటీఆర్ఎస్, బీజేపీ డైరెక్ట్ ఫైట్
ట్విట్టర్లో మంత్రుల విమర్శలు లైవ్లోకి వచ్చి గట్టి కౌంటర్ ఇస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్, వెలుగు: టీ
Read Moreధరణి వచ్చినా.. తిరుగుడు తప్పుతలె
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల అప్లికేషన్లు పెండింగ్ మరో 2.50 లక్షల పోడు పట్టాల దరఖాస్తులూ పక్కకే కేబినెట్ సబ్ కమిటీ వేసినా.. తీరని ఇబ్బందులు ఆఫ
Read Moreబాధిత కుటుంబాలను ఆదుకుంటాం..మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
బాధిత కుటుంబాలకు పరామర్శ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. వివిధ కారణాలతో ఇబ్బందు
Read Moreజిల్లాల్లో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దు
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజల ఆశీర్వదంతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ గ
Read Moreతెలంగాణలో కొత్త కేసులు 1,217
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకోలేక మృతి చె
Read Moreఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర
భారీగా తరలి వస్తున్న భక్తులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లిలో మల్లన్న జాతర ఘనంగా జరుగు
Read More












