తెలంగాణం

జంగారెడ్డి ఫ్యామిలీకి  వివేక్​ వెంకటస్వామి పరామర్శ

హనుమకొండ సిటీ, వెలుగు: గత శనివారం కన్నుమూసిన బీజేపీ సీనియర్​ లీడర్ , మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కుటుంబాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎం

Read More

ఆలయ ప్రారంభానికి 40 రోజులే ఉంది..

మార్చి 20లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం  ఈ నెల 12న మళ్లీ వస్తానన్న కేసీఆర్     యాదాద్రి, వెలుగు: ‘‘ఆలయ

Read More

సింగరేణి జోలికొస్తే ఢిల్లీకి సెగతగుల్తది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని దెబ్బతీసే కుట్రలు చేస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని, సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి

Read More

కేంద్రంతో లొల్లి

కార్యకర్తల నుంచి ముఖ్య నేతల దాకా వరుస ట్వీట్లు హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకేనని విమర్శలు అన్ని ట్వీట్లు దాదాపు ఒకే తీరు ప్రగతిభవ

Read More

ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్దపల్లి జిల్లా:  ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రా

Read More

పాలించలేనోడే రాజ్యాంగాన్ని మార్చాలంటడు

రాజ్యాంగం నచ్చనివారు దేశం విడిచి  వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ కు అయినా సరే.. ఇంకేవర

Read More

తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్య

Read More

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

రాష్ట్రానికి అండగా తాముంటే.. దేశానికే దండగగా బీజేపీ వాళ్లున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన

Read More

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు పరీక్షలు నిర్వహించనుంది విద్యాశాఖ.  ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీ

Read More

ముచ్చింతల్‌లో ముగిసిన జగన్ పర్యటన

ముచ్చింతల్‌లో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన

Read More

కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలం

కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ / మహబూబాబాద్: సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్

Read More

ఇక డ్రామాలు షురూ.. జాగో తెలంగాణ

హైదరాబాద్: ఓటమి భయంతోనే కేసీఆర్.. పీకే (ప్రశాంత్ కిషోర్)ను అరువు తెచ్చుకున్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హుజూ

Read More

కౌలు రైతులకు 'రైతు బంధు' ఇవ్వాలి

ప్రధాన మంత్రి ఫసల్ భీమా అమలు చేయాలి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కౌలు ర

Read More