తెలంగాణం
మీ దాగుడుమూతల పర్యటనలతో ఒరిగేదేమిటి?
హైదరాబాద్: కేటీఆర్ కు కాంగ్రెస్ అంటే ఎందుకంత భయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయమనడం నేరమా అని ఆయన క్వశ
Read Moreటాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం
Read Moreఅంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగుతాం
ఖమ్మం..... ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ పై నిన్న చేసిన వ్యాఖ్యలక
Read More15లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయండి
కరోన సమయంలో ముందు ఉండి పని చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ శానిటేషన్,డాక్టర్లు,పోలీసులను జీవితాంతం రుణపడి ఉంటామన్నారు మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో కూడా కే
Read Moreదేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవా
Read Moreప్రధానిపై అసభ్యంగా మాట్లాడినందుకు సుమొటోగా కేసు పెట్టాలి
రాజ్యాంగంపై విశ్వాసంలేని వ్యక్తి సీఎం కుర్చీలో ఉండొద్దు ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ ఎలా వచ్చింది? కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యునిస్టులు స్పందిం
Read Moreకేసీఆర్ బీజేపీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ అనడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ రావడానికి కారణం భారత రాజ్యాంగమని ఆయన అన్నారు. కేసీఆర
Read Moreబూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేసీఆర్
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేసిన న
Read Moreతెలంగాణ భవన్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మాటామంతీ
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. నిత్యం రాజకీయ శత్రువులుగా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్
Read Moreబడ్జెట్తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార
Read Moreరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం
హైదరాబాద్ : ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి వివిధ
Read Moreతెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు
కొత్త జడ్జీల్లో ఏడుగురు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు న్యూఢిల్లీ: తెలంగాణకు 12 మంది కొత్త జడ్జీలు రానున్న
Read Moreపట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మేడ్చల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి జవహర్నగర్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన
Read More












