తెలంగాణం
పీఎం టూర్కు పకడ్బందీ ఏర్పాట్లు
బ్లూ బుక్ ప్రకారం భద్రత: సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమే
Read Moreఇవాళ్టి నుంచి టీవీ పాఠాలు
మేడారం జాతర, ముచ్చింతల్ ఉత్సవాల్లో కరోనా గైడ్లైన్స్అమలు చేయాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్&z
Read Moreబోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్కు రాజాసింగ్ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో టిప్పు సుల్తాన్, సలావుద్దీన్ ఒవైసీ విగ్రహాలు పెట్టాలని అక్కడి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడంపై
Read Moreసీఎం కామెంట్లకు హరీశ్ సమర్థన
రాజ్యాంగం మార్చాలన్న సీఎం కామెంట్లకు హరీశ్ సమర్థన బడ్జెట్లో కేంద్రం రైతులకు మొండి చెయ్యిచూపిందని మండిపాటు యాదగిరిగుట్ట/సిద్దిపేట రూరల్, వె
Read Moreఎంఎంటీఎస్ యాదాద్రి వరకు విస్తరణకు సర్కార్ సహకరిస్తలేదు
రాష్ట్ర సర్కారు నిధులివ్వకనే! రైల్వే ప్రాజెక్టులు లేటైతున్నయ్ ఎంఎంటీఎస్ ఫేజ్‑2, యాదాద్రి వరకు విస్తరణకు సహకరిస్తలేదు: ఎస్సీఆర్&nbs
Read Moreరామానుజాచార్యుల కృషి గొప్పది
రామానుజాచార్యుల కృషి గొప్పది: సీఎం కేసీఆర్ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలకు సతీ సమేతంగా హాజరు వేడుకల్లో భక్తులకు ప్రసాదం, పండ్లు
Read Moreఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో పీకేతో కేసీఆర్ దోస్తీ
ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో ప్రశాంత్ కిశోర్తో కేసీఆర్ దోస్తీ ఆయనకున్న పరిచయాలతో గట్టెక్కాలని వ్యూహం ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ అవటంతో
Read Moreరాజ్యాంగం మంచి చెడూ..పాలకుల చేతల్లోనే..
1949లో రాజ్యాంగ సభలో అంబేద్కర్ చివరి స్పీచ్ ‘‘రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎంచుకు
Read Moreటుటౌన్ పోలీసులు దౌర్జన్యం చేశారు
ఖమ్మం టుటౌన్ పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఏఐసీసీ మెంబర్ రేణుకా చౌదరికి వివరించారు జిల్లా కాంగ్రెస్ నాయకులు ముస్తఫా. తప్పుడు కేసులు పెట్టి తనను వేధి
Read Moreతొలి దశలో 9 వేల స్కూళ్లు.. రూ.3 వేల కోట్ల ఖర్చు
‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలుకు సర్కారు గైడ్లైన్స్ జారీ తెలంగాణలో సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన &lsquo
Read Moreరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
రంగారెడ్డి: రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, మనమంతా రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాల
Read Moreమానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే
గాయపడ్డ యువకులను ఆసుపత్రిలో చేర్పించిన ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరోసారి మానవత్వం చాటుకున్న
Read Moreదళితబంధుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం..మంత్రి ఎర్రబెల్లి
దళితులను ధనవంతులను చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం దళితబంధుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
Read More












