తెలంగాణం

ఆర్ధిక మాంద్యం ప్రభావం లేకుండా బడ్జెట్

దేశంలో అన్ని రంగాలపై ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఈ సమయంలో రాష్ట్ర వాస్తవ పరిస్థితులకు తగినట్లు బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అ

Read More

సీఎం కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులు : ఎంపీ ధర్మపురి

ఎంఐఎంతో జతకట్టిన టీఆర్ఎస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు దేశ ద్రోహులేనన్నారు.

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ చేపట్టాలి: భట్టి

తుమ్మిడిహెట్టి దగ్గరి నుంచి ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు ను లక్ష కోట్ల కోసం తరలించారని ఆరోపించారు కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క. కాళేశ్వరం పూర్తిగా కాక

Read More

అన్నదాతల పింఛన్ పథకంపై కేంద్రం ఫోకస్

అన్నదాతలు వృద్దాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకోవడానికి కేంద్రం దృష్టిసారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల లాగా ఫించన్ ఉండని రైతులు

Read More

యూరియా కోసం రైతుల కష్టాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరత  ఉండటంతో.. సింగిల్ విండో కార్యాలయం ఎదుట తెల్లవారు జాము నుంచి  పడిగాపులు గాస్తు

Read More

విద్యుత్ సంస్థలకు 10వేల కోట్ల బకాయిలు : లక్ష్మణ్

విద్యుత్ సంస్థలకు 10వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. విద్యుత్ ఒప్పందాలు, చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. ట

Read More

రాష్ట్రంలో నక్సలిజాన్ని నియంత్రించాం : మహమూద్ అలీ

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో నక్సలిజాన్ని నియంత్రించామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా న

Read More

అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. కమీషన్ల కోసమే కేసీఆర్ డిజైన్ మార్చారని ఆరోపి

Read More

బాసర అభివృద్దిని సర్కార్ మర్చిపోయింది : వివేక్ వెంకటస్వామి.

నిర్మల్ జిల్లా: దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం బాసర అభివృద్దిని సర్కార్ మర్చిపోయిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సోమవారం నిర్మల్ జిల్లాలోని బీజ

Read More

గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయనతో మండలి

Read More

కాళేశ్వరం పిటిషన్లపై విచారణ వచ్చేనెల 16కు వాయిదా

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సెప్టెంబర్‌ 16కు వాయిదా వేసింది. సాధ్యాసాధ్

Read More

డిగ్రీ తర్వాత పీజీ వైపు ఆసక్తి చూపని స్టూడెంట్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్టడీ అయిపోగానే జాబ్‌‌‌‌‌‌‌‌ వెతుక్కోవడం పాత పద్ధతి. డిగ్రీతోనే జాబ్‌‌‌‌‌‌‌‌ వేటలో పడడం లేటెస్ట్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌. చ

Read More

ఇక ‘టీయాప్‘​తో అటెండెన్స్‌

‘టీ- హాజరు’ యాప్ రిలీజ్‌చేసిన విద్యాశాఖ టీచర్ల డుమ్మాలకు మొబైల్యాప్ తో చెక్ తొలిరోజు 20 వేల మంది హెచ్ ఎంల ఫోన్లలో డౌన్ లోడ్ నేటి నుంచి సీరియస్ గా అమల

Read More