
తెలంగాణం
బతికి ఉండగానే తల్లిని పూడ్చేయాలనుకున్నాడు
జగిత్యాల జిల్లా : తల్లిని వదిలించుకోవడానికి ఓ కొడుకు దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. బతికి ఉండగానే తల్లిని స్మశానానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన మంగళవారం జగ
Read Moreవిమోచన దినంపై రేపు బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని 22ఏళ్ళుగా బీజేపీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు, శ్రీవర్దన్ రెడ్డి. నీళ్ళు ని
Read Moreఎమ్మెల్యే ఆఫర్ : ఒకే వినాయక విగ్రహం పెట్టుకుంటే రూ.5లక్షలు
మహబూబ్ నగర్ జిల్లా : సౌండ్ సొల్యూషన్, పర్యావరణ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు ఆఫర్ ప్రకటించాడు. వినాయకచవితి పురస్కరించు
Read Moreమా పట్టాలు మాకియ్యాలె
తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వకుండా లంచాలిచ్చిన స్థానికేతరులకు రెవెన్యూ ఆఫీసర్లు అక్రమ పట్టాలు చేశారంటూ జయ
Read More15 ఏళ్లైనా పూర్తికాని దేవాదుల..
లక్ష్యం 60 టీఎంసీలు..పంపింగ్ 8 టీఎంసీలు ఇంకా 5,579 ఎకరాల భూసేకరణ పెండింగ్ ఏఐబీపీ కింద సాయం అందిస్తున్న కేంద్రం సముద్రం పాలవుతున్నగోదావరి నీళ్లు ప్ర
Read Moreఎమ్మెల్యేను అడ్డుకున్నమిడ్ మానేరు నిర్వాసితులు
బోయినిపల్లి(సిరిసిల్ల), వెలుగు: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల నుంచి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు చుక్కెదురైంది. రాజ్యసభ ఎం
Read Moreనిరుద్యోగులకు ఉపాధి కల్పించే ‘డీట్‘యాప్
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఉపాధి, కంపెనీల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ఎంప్లాయిమెంట్ఎక్సేంజ్ఆఫ్తెలంగాణ(డీట్) యాప్ను తీసుకొచ్చ
Read Moreకేటీఆర్ మళ్లీ మంత్రి కావాలి..అసద్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మళ్లీ మంత్రిగా చూడాలని ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. గతేడాది ఒప్ప
Read Moreభగీరథకు నిధులివ్వండి..కేంద్రాన్నికోరిన మంత్రి ఎర్రబెల్లి
న్యూఢిల్లీ, వెలుగు:మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Moreపత్తి మద్దతు ధరలో తేడా రావొద్దు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి సాగు బాగా పెరిగిందని, పత్తి కొనుగోలు కోసం 302 జిన్నింగ్ మిల్లులను గుర్తించామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
Read Moreభగీరథ పనులు 33 శాతమే పూర్తయ్యాయి
న్యూఢిల్లీ, వెలుగు: మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్తున్నా.. 33 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని కేంద్రానికి రిపోర్టు
Read Moreతుమ్మిడిహట్టి కట్టాల్సిందే..కాంగ్రెస్ డిమాండ్
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో మొదలుపెట్టిన ప్ర
Read Moreసీబీఐ దర్యాప్తుకు సిద్ధమా? కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్
దోచుకొని దాచుకున్న డబ్బును కక్కిస్తాం అవినీతిని కప్పి పుచ్చుకోవడంలో రాష్ట్ర సర్కార్కు డాక్టరేట్ ఇవ్వాలి షార్ట్ టర్మ్ ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వాన
Read More