బెంగళూరు: నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్, తెలంగాణ యంగ్స్టర్ ఆకుల శ్రీజ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్కు ఎంపికైంది. బర్మింగ్హామ్ వేదికగా జులై–ఆగస్టులో జరిగే ఈ మెగా ఈవెంట్లో పోటీ పడే ఇండియా విమెన్స్ టీటీ టీమ్లో శ్రీజకు ప్లేస్ దక్కింది. ఏప్రిల్లో జరిగిన నేషనల్ టీటీ సింగిల్స్ టైటిల్ నెగ్గిన శ్రీజ తన ర్యాంక్ను భారీగా పెంచుకుంది. దీంతో ఊహించినట్టే ఆమెకు అవకాశం లభించింది. శ్రీజ (66వ ర్యాంక్)తో పాటు మనికా బత్రా(39), అర్చనా కామత్ (66), రీత్ రిష్యా (100) ను టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ) కామన్వెల్త్కు మంగళవారం ఎంపిక చేసింది. దియా చితాలె (129)ను స్టాండ్బై ప్లేయర్గా ఉంచింది. అయితే, ఇండియా నుంచి రెండో బెస్ట్ ర్యాంకర్ అయినప్పటికీ.. సెలక్షన్ ప్రమాణాలు అందుకోలేకపోతున్న అర్చనా కామత్ను ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ టీమ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి క్లియరెన్స్ అవసరం అని టీటీఎఫ్ఐ తెలిపింది. అదే టైమ్లో సీనియర్ ప్లేయర్లు ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీలను పట్టించుకోలేదు.
ఇండియా విమెన్స్ టీటీ టీమ్లో శ్రీజకు ప్లేస్
- ఆట
- June 1, 2022
లేటెస్ట్
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ
- కేసీఆర్ పవర్ కట్స్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఇరాకీ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చిచంపారు..వీడియోలు చేసినందుకేనా?
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- LSG vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు
- DC vs MI: కష్టాల్లో ముంబై.. పవర్ ప్లే లోనే ముగ్గురు ఔట్
Most Read News
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..