ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయాలని అడిగినందుకు లాఠీచార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత యువకులు. మూడేళ్ళ క్రితం మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను నిలదీశారు దళితులు. ఎమ్మెల్యే అండతో సీఐ పురుషోత్తం తమను కొట్టారని ఆరోపిస్తున్నారు యువకులు. సీఐ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు స్థానిక ప్రజా ప్రతినిధులు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఉద్రిక్తత
- తెలంగాణం
- September 15, 2021
లేటెస్ట్
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
- కొమురవెల్లిలో భక్తుల సందడి
- సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
- బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
- గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని ఇంటింటా ప్రచారం
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..