కరీం తుండా ఉగ్రవాది కాదన్న కోర్టు… నిర్ధోషంటూ తీర్పు

కరీం తుండా ఉగ్రవాది కాదన్న కోర్టు… నిర్ధోషంటూ తీర్పు

1998వ సంవత్సరంలో వరుస బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన అబ్దుల్ కరీంతుండాను నిర్దోషి అంటూ తీర్పుచెప్పింది నాంపల్లి కోర్టు. అయితే పోలీసులు మాత్రం కరీం తుండా వరుస పేలుళ్ల కేసులో తుండా పాత్ర ఉందని అంటున్నారు. కానీ అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో కోర్టు కరీం తుండాను నిర్దోషి అంటూ తీర్పుచెప్పింది. కరీం తరపున వాధించిన లాయర్ తో ఏకీభవించింది కోర్టు. గత ఆరు సంవత్సరాలుగా కరీం తుండా కేసు విచారణ కొనసాగింది.