లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్.. బెస్టాఫ్ త్రీగా ఉండాలన్నది కోహ్లీ అభిప్రాయం మాత్రమేనని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఫార్మాట్ను ఛేంజ్ చేయాలని తను ఎప్పుడూ డిమాండ్ చేయలేదన్నాడు. అయితే కొంత మంది విశ్లేషకులు విరాట్వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. ‘బెస్టాఫ్ త్రీ ఉంటే బెస్ట్ టీమ్ను సెలెక్ట్ చేయొచ్చన్నది కోహ్లీ అభిప్రాయం. మూడు మ్యాచ్లు ఉండటం ద్వారా కండీషన్స్కు అలవాటు పడటంతో పాటు పుంజుకోవడానికి చాన్స్ ఉంటుందని చెప్పాడు. అంతేగానీ బెస్టాఫ్ త్రీ ఉండాలని తను డిమాండ్ చేయలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఇంకా టైమ్ ఉండటంతో.. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు బ్రేక్ ఇచ్చారు. ఇలాంటి బ్రేక్ ప్లేయర్లకు చాలా మంచిదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘మేం చాలా రోజుల నుంచి బబుల్లోనే గడుపుతున్నాం. ఇప్పుడే కొద్దిగా బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం. ఇలాంటి బ్రేక్ మాకు చాలా అవసరం. ఎందుకంటే దీనివల్ల ప్లేయర్లందరూ మళ్లీ ఉత్సాహంగా తయారవుతారు. ఫలితంగా మంచి క్రికెట్ ఆడే చాన్స్ లభిస్తుంది’ అని రవిచంద్రన్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీది అభిప్రాయమే.. డిమాండ్ కాదు
- ఆట
- July 3, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సమ్మర్ స్పెషల్.. మామిడి పండ్లతో కేక్, లడ్డు, ఖీర్.. ఆ మజానే వేరు
- OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు
- Kavya Maran: క్రికెట్ కాదు కార్లంటేనే పిచ్చి: కావ్య మారన్ కార్ కలెక్షన్ చూస్తే బిత్తరపోవాల్సిందే
- జగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..
- హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీపై బదిలీ వేటు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్
- Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్
- కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు