బుద్ద పూర్ణిమా సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్దవనాన్ని కలర్ ఫుల్ లైటింగ్స్ తో డెకరేట్ చేశారు. బుద్దవనం లోపల ఆచార్య నాగార్జున విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. బుద్దవనంతో పాటు పరిసరాలు విద్యుత్ వెలుగుల్లో జిగేల్ మంటున్నాయి.
మరిన్ని వార్తల కోసం..