23 రకాల నిత్యావసర వస్తువులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మత్స్య, పౌల్ట్రీ ఉత్పత్తులను MSP పరిధిలోకి తీసుకురావాలని కోరామన్నారు. కులగణన చేయాలని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై కేంద్రాన్ని కోరాం
- ఆంధ్రప్రదేశ్
- November 29, 2021
లేటెస్ట్
- బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్
- బావర్చి రెస్టారెంట్కు 25 వేల జరిమానా
- స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
- కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు
- పెండ్లి పేరిటరూ.1.80 కోట్లు వసూలు
- శంషాబాద్ లో దొంగ బీభత్సం.. మహిళా రైతు మెడలోని బంగారం చోరీ
- మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు
- కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం
- ఏపీ తాగునీటి కోటా పూర్తి
- చెరువుల రక్షణకు ఏం చేస్తరు?
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు