న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.
వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్
- దేశం
- April 15, 2025
మరిన్ని వార్తలు
-
నేరాలపై సొంత న్యాయ వ్యవస్థ.. బెంగళూరులో అపార్ట్మెంట్ అసోసియేషన్ పై కేసు బుక్ చేసిన పోలీసులు
-
బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు.. రెండు వీసా సెంటర్లు క్లోజ్ చేసిన ఇండియా..
-
గాంధీ చరిత్రను చెరిపే కుట్ర: మల్లికార్జున్ ఖర్గే
-
OMG : కారు గుద్దితే.. గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ కింద పడ్డారు.. తప్పు బైక్ దా.. కారుదా.. వీడియో చూసి మీరే చెప్పండి..!
లేటెస్ట్
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 ఉద్యోగాలు: డిగ్రీ పాసైనోళ్లు అర్హులు.. 5 జనవరి లాస్ట్ డేట్..
- భారీ జీతాలున్నా సేవింగ్స్ చేయలేకపోతున్న నేటి తరం.. ఎక్కడ తప్పు జరుగుతోందంటే..?
- ఈమె పెళ్లి కూతురా.. మేకప్ లేదు.. బంగారం లేదు.. రొటీన్గా వచ్చి పెళ్లి చేసుకున్నది..!
- ‘కేజీఎఫ్ 2’ కో-డైరెక్టర్ ఇంట్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల కుమారుడు మృతి.. పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి!
- ఇది రైతు వ్యతిరేక సర్కార్ : హరీశ్ రావు
- మానేరుపై కూలిన చెక్ డ్యాం..అడవి సోమన్ పల్లి దగ్గర కొట్టుకుపోయిన చెక్ డ్యాం
- V6 DIGITAL 18.12.2025 AFTERNOON EDITION
- మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కాం.. అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం: వైఎస్ జగన్
- పండుగల వేళ తస్మాత్ జాగ్రత్త..భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ లింక్స్..క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతది!
- నేరాలపై సొంత న్యాయ వ్యవస్థ.. బెంగళూరులో అపార్ట్మెంట్ అసోసియేషన్ పై కేసు బుక్ చేసిన పోలీసులు
Most Read News
- రైలు ప్రయాణీకులకు శుభవార్త ! టికెట్ ఛార్జీలపై రాయితీ.. ఎవరికీ అంటే ?
- IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20.. గంట ఆలస్యంగా టాస్.. కారణమిదే!
- IND vs SA: బుమ్రా వచ్చేశాడు.. నాలుగో టీ20లో రెండు మార్పులతో టీమిండియా
- శేరిలింగంపల్లిలో రోడ్డువిస్తరణలో.. ఇండ్లు, షాపులు కూల్చివేత.. అడ్డుకున్న స్థానికులు
- రణరంగాన్ని తలపించిన జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామం.. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. పోలీసుల లాఠీఛార్జ్.. అసలు ఏమైందంటే..
- చర్లపల్లి వరకూ పోనక్కర్లేదు.. సంక్రాంతికి ఏపీకి వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త
- Jio, Airtel, Vi కస్టమర్ల నెత్తిన పెద్ద బండ.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. ఎంతంటే..
- Live updates: థర్డ్ ఫేజ్.. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే
- పీఎఫ్ కట్టేవారికి గుడ్ న్యూస్: ఇక ATM, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా PF విత్ డ్రా చేసుకోవచ్చు..
- IPL 2026: స్క్వాడ్లోకి ఇంగ్లాండ్ పవర్ హిట్టర్: భయపెడుతున్న సన్ రైజర్స్ బ్యాటింగ్.. 350 కొట్టేస్తామంటున్న ఫ్యాన్స్
