న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.
వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్
- దేశం
- April 15, 2025
మరిన్ని వార్తలు
-
రెండు వారాలుగా చిప్స్ మాత్రమే తింటూ... సాకేత్ మృతిపై ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్...
-
మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
-
బెంగళూరులో రోడ్ టెర్రర్..24గంటల్లో మరో ఘోరప్రమాదం..తుక్కుతుక్కయిన కారు.. ఐదుగురు స్పాట్ టెడ్
-
అమెరికాలో కనిపించకుండపోయిన ఇండియన్ స్టూడెంట్ మృతి
లేటెస్ట్
- IND vs PAK Live Updates: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఉత్కంఠ పోరు.. లైవ్ అప్ డేట్స్..!
- నో హ్యాండ్ షేక్.. హీట్ పెంచిన ఇండియా, పాక్ మ్యాచ్.. కుల్దీప్ను ఎందుకు తీసుకున్నారంటే..
- T20 World Cup: టాస్ గెలిచిన పాకిస్థాన్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్..
- T20 World Cup: నమీబియాను చిత్తుగా ఓడించిన అమెరికా..
- ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి... 50 నిమిషాల్లో ఐదు వేల 700 పాటలు...
- IND vs PAK: భారత్ కనీసం 15 ఓవర్లు కూడా ఆడదు.. టీమిండియాపై పాక్ క్రికెటర్ బలుపు మాటలు!
- 'నాగబంధం' సినిమా టీజర్ రివ్యూ.. విజువల్ వర్క్ అదుర్స్.. కానీ..
- అండర్ గ్రౌండ్ మావోయిస్టు అగ్రనేతలు, కేడర్ జనజీవన స్రవంతిలోకి రావాలి: డీజీపీ శివధర్ రెడ్డి
- T20 World Cup: గంభీర్, సూర్యలకు తలనొప్పిగా మారిన జట్టు ఎంపిక.. భారత తుది జట్టు ఇదేనా..?
- T20 World Cup: నమీబియా బౌలర్లను చెడుగుడు ఆడిన యూఎస్ఏ బ్యాటర్లు.. స్కోర్ ఎంతంటే..?
Most Read News
- T20 World Cup: మా జట్టే లేదు.. నేనేందుకు వస్తా: ఇండియా–పాక్ మ్యాచ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన అమీనుల్ ఇస్లాం
- ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- ఈ వారం (ఫిబ్రవరి 15-21) రాశిఫలాలు.. మహా శివరాత్రి, సూర్యగ్రహణం ఈ వారంలోనే
- రూ. 100,రూ. 500 నోట్ల మార్పులపై..ఆర్బీఐ కీలక ప్రకటన
- ICC– Bangladesh: బీసీసీఐతో వివాదానికి ముగింపు పలికేలా ఐసీసీ చైర్మన్ ప్లాన్.. రివీల్ చేసిన బంగ్లాదేశ్
- India Vs Pakistan: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. 10.1 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్
- ఇది జీర్ణించుకోలేని విషయమే.. కానీ జరిగేది ఇదే: వర్షం పడి ఇండియా, పాక్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందంటే..?
- టీవీనే కంప్యూటర్.. ఇల్లే మీ సేవా!.తెలంగాణలో గడప గడపకూ హైస్పీడ్ ఇంటర్నెట్
- వాలెంటైన్స్ డేన ఘోరం.. పార్క్ చేసిన కారులో ప్రేమికుల శవాలు.. ఏమైందని ఆరా తీస్తే తెలిసిందో చేదు నిజం !
- మూడు నెలల బ్రేక్ తర్వాత మంచి రోజులు.. ఫిబ్రవరి 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెండ్లిళ్లు
