న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.
వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్
- దేశం
- April 15, 2025
లేటెస్ట్
- భారత సినిమా రంగానికి హైదరాబాద్ను కేంద్రంగా నిలపాలి: సీఎం రేవంత్ రెడ్డి
- జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 31 గేట్లు ఓపెన్
- రైలులో పెంపుడు కుక్కను కట్టేసి ఓనర్ జంప్.. చివరికి ఎంత పనైందంటే..
- అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పుదు: ఓట్ చోరీ ఇష్యూపై రాహుల్ గాంధీ శపథం
- పెద్దపల్లి జిల్లాలో డోర్ లాక్ అయి.. కారులో చిక్కుకున్న చిన్నారి.. వీడియో చూపించి కాపాడారు !
- కుమ్రంభీమ్ జిల్లాలో ఆవుదూడపై పంజా విసిరిన పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు
- పుతిన్ మెడలు వంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపే దమ్ము ట్రంప్కు ఉంది: జెలెన్ స్కీ
- ఢిల్లీ మోతీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
- కూకట్పల్లిలో పది మీటర్ల నాలా మూడు మీటర్లు అయ్యింది.. ఆక్రమణలు తొలగించిన హైడ్రా
- హైదరాబాద్లో.. అమీర్ పేట్, మైత్రి వనం ఏరియాలు.. మళ్లీ ఇలా అవకుండా రంగంలోకి హైడ్రా !
Most Read News
- మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
- Rahul Sipligunj: ప్రేమించిన అమ్మాయితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం.. ఎవరీ హరిణ్య రెడ్డి?
- Market Rally: 5 నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద.. ర్యాలీకి కారణాలు ఇవే..!
- గుడ్ న్యూస్: రేషన్ తో పాటు ఫ్రీగా బ్యాగులు.!సెప్టెంబర్ నుంచి మళ్లీ రేషన్ పంపిణీ
- హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం.. అమ్మానాన్న ఆఫీసులో.. పన్నెండేళ్ల కూతురు శవంగా నట్టింట్లో..
- హే కృష్ణా:ఆ వంశంలో ఒకే ఒక్కడు..రథానికి షాక్ కొట్టి చనిపోయాడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న రామంతాపూర్ ఘటన
- తెలంగాణలో మారుమోగుతోన్న ఊరు.. గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు
- రామంతాపూర్ బాధిత కుటుంబాలకు..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
- గ్రేటర్ వరంగల్ చుట్టూ నేషనల్ హైవేలు
- కనుజు మాంసం పట్టివేత