న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.
వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్
- దేశం
- April 15, 2025
మరిన్ని వార్తలు
-
OMG : మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నది.. ఇన్ స్ట్రా ఫాలోవర్స్ తగ్గటం వల్ల అంట..!
-
రష్యా పర్యటన రద్దు చేసుకున్న మోదీ : సూపర్ కేబినెట్ భేటీ తర్వాత నిర్ణయం
-
జాతీయ భద్రతా సలహాబోర్డు చైర్మన్గా మాజీ రా చీఫ్ అలోక్ జోషి
-
యుద్ధానికి సిద్ధమేనా : మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ : ఆరేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్
లేటెస్ట్
- OMG : మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నది.. ఇన్ స్ట్రా ఫాలోవర్స్ తగ్గటం వల్ల అంట..!
- Sharwa38: శర్వానంద్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్.. 1960 బ్యాక్డ్రాప్లో అంచనాలు పెంచేలా గ్లింప్స్
- ఫెయిలైన విద్యార్థులు అలర్ట్: జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
- రష్యా పర్యటన రద్దు చేసుకున్న మోదీ : సూపర్ కేబినెట్ భేటీ తర్వాత నిర్ణయం
- గోల్డ్ లోన్లపై ఆర్బీఐ కొత్త రూల్.. పెద్ద షాకే ఇది..!
- V6 DIGITAL 30.04.2025AFTERNOON EDITION
- HIT 3 Ticket Prices: పెరిగిన హిట్ 3 టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?
- Telangana SSC Result 2025: టెన్త్ రిజల్ట్ రిలీజ్.. మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్
- అక్షయ తృతీయ: బాసరలో పోటెత్తిన భక్తులు.. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు
- జాతీయ భద్రతా సలహాబోర్డు చైర్మన్గా మాజీ రా చీఫ్ అలోక్ జోషి
Most Read News
- IPL 2025: సెంచరీకి దక్కిన బహుమానం.. వైభవ్ సూర్యవంశీకి భారీ నగదు ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి
- ఆర్టీసీ సమ్మె సైరన్.. మే 7 నుంచి బస్సులు బంద్
- రోడ్డుకు అడ్డంగా భారీ గోడ, షెడ్డులు.. కూల్చేసిన హైడ్రా
- న్యూజిలాండ్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రత నమోదు
- Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులు కొంటే సంపద పెరుగుతుంది.
- సంధ్య థియేటర్ తొక్కిసలాట: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్
- పాకిస్తాన్ విమానాలు ఎక్కినోళ్లు ఇక సచ్చారే : చైనా, శ్రీలంక చుట్టూ తిరిగి పోవాలి..?
- ఎక్కడికి పోయారు వీళ్లంతా? సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఉద్యోగులపై కలెక్టర్ సీరియస్
- జిప్లైన్ ఆపరేటర్కు ఎన్ఐఏ సమన్లు!
- 36 గంటల్లో పాక్పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం