దేశంలో 59 లక్షల కేసులు.. 93 వేల మరణాలు

దేశంలో 59 లక్షల కేసులు.. 93 వేల మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది.  గడిచిన 24 గంటల్లో 85,362 కొత్త కేసులు నమోదవ్వగా 1089 మంది చనిపోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 59 లక్షలకు చేరగా..మరణాల సంఖ్య 93,379 కి చేరింది. నిన్న ఒక్కరోజే దేశంలో 93,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 48,49,585 కు చేరింది. ఇంకా 9,60,969 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నిన్న ఒక్కరోజే 13,41,535 మందికి టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 25 నాటికి టెస్టుల సంఖ్య 7,01,69,975కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

వీరాట్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్‌

రైల్వే జాబ్ కొట్టాలంటే.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టండి

నేను డ్రగ్స్ వాడలే.. జస్ట్ చాట్ చేశా