హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల స్ర్కూటిని తరువాత రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నట్లు సీఈఓ కార్యాలయం బుధవారం ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. వారిద్దరు చెరో స్థానానికి బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల విత్ డ్రాకు మూడో తేదీ వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. విత్ డ్రా గడువు ముగిసిన తరువాత ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.
రాజ్యసభకు ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులు ఏకగ్రీవం!
- హైదరాబాద్
- June 2, 2022
లేటెస్ట్
- రైతు భరోసాకు ఈసీ బ్రేక్
- అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వడ్లు
- గుజరాత్ టీమ్ను డకౌట్ చేద్దాం: సీఎం రేవంత్
- ఆ మూడు బ్యారేజీలు తెరిచే ఉంచాలి.. లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం
- జోరువాన.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత
- హైదరాబాద్ వాన | సీఎం రేవంత్ రోడ్ షో | 12 ఎంపీ సీట్లపై కేటీఆర్ | గడ్డం వంశీ-పెద్దపల్లి | V6 తీన్మార్
- DC vs RR: రాజస్థాన్ను మట్టికరిపించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Most Read News
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం