కారేపల్లి, వెలుగు : కారేపల్లి మండలం చర్లపల్లిలో రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త రైల్వే స్టేషన్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. రైల్వే ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో క్వాలిటీ లోపిస్తోంది. ఫ్లాట్ఫాంను ఆనుకొని ఇటీవల నిర్మించిన ప్రహరీగోడ శుక్రవారం కురిసిన చిన్నవానకే కూలిపోయింది. రైల్వేస్టేషన్ బిల్డింగ్గోడలు పూర్తి కాకుండానే బీటలు వారుతున్నాయి.
చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ కూలింది
- ఖమ్మం
- July 15, 2023
లేటెస్ట్
- థామస్–ఉబెర్ కప్లో .. ఇండియా క్వార్టర్స్తోనే సరి
- ఇవ్వాళా రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర రీస్టార్ట్
- ‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన
- లాలూ యాదవ్పై లాలూ కుమార్తె పోటీ
- నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్
- ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి: మేచినేని కిషన్రావు
- టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
- బీజేపీతోనే అందరికీ న్యాయం
- ఎన్నికలు కాగానే కొత్త రేషన్కార్డులు:మంత్రి పొన్నం ప్రభాకర్
- పోలింగ్ శాతం పెంచండి:ఈసీకి ఎఫ్జీజీ లేఖ
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ