
నొబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు ఈ ఏడాది శాంతి పురస్కారం ఇవ్వనున్నట్టు అనౌన్స్ చేసింది. కరోనా టైంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. కరోనా టైంలో ఆకలితో అలమటించిన కోట్లాది మందిని ఈ సంస్థ ఆదుకుందని నోబెల్ తెలిపింది. ఆహారం కోసం యుద్ధ పరిస్థితులు ఏర్పడకుండా.. శాంతిస్థాపనకు కృషి చేసిందని.. అందుకే శాంతి పురస్కారం ప్రకటించినట్టు చెప్పింది నొబెల్ కమిటీ.
BREAKING NEWS:
The Norwegian Nobel Committee has decided to award the 2020 Nobel Peace Prize to the World Food Programme (WFP).#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/fjnKfXjE3E— The Nobel Prize (@NobelPrize) October 9, 2020