ఏపీ ప్రకాశం జిల్లా దోర్నాలలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే వాసవి లాడ్జి భవనం కూలిపోయింది. భవనం పక్కనే నూతనంగా నిర్మాణం చేపట్టేందుకు తీసిన పునాది గుంతల కారణంగా భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్ళ కారణంగా బిల్లింగ్ ఓ పక్కకు ఒరగడాన్ని లాడ్జియాజమాన్యం గమనించింది. దీంతో హుటా హుటిన లాడ్జిని ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
చూస్తుండగానే కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం
- ఆంధ్రప్రదేశ్
- February 4, 2024
లేటెస్ట్
- కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు
- నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా : రోహిత్రావు
- రాహుల్ను ప్రధానిని చేసేందుకు పాక్ కష్టపడుతోంది : మోదీ
- పొగతో ఊపిరాడక మూగ రైతు మృతి
- బాబుల్ రెడ్డినగర్ లో భారీగా డ్రగ్స్ సీజ్
- ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
- సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్బాబు
- చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బీఆర్ఎస్ పిటిషన్పై ముగిసిన విచారణ
- నేటి(మే3)నుంచి హైదరాబాద్లో ఓట్ ఫ్రమ్హోమ్
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...