తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. నిన్న 67 వేల 949 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 70 లక్షల ఆదాయం రాగా, 39 వేల 837 మంది తలనీలాలు సమర్పించారు. కాగా ఈరోజు, రేపు శని, ఆదివారాలు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ
- ఆంధ్రప్రదేశ్
- June 11, 2022
లేటెస్ట్
- హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?
- శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు..
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
- INDW vs BANW: ఆఖరి టీ20లోనూ మనదే విజయం.. బంగ్లాపై భారత మహిళలు క్లీన్ స్వీప్
- రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర : రాహుల్గాంధీ
- అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే... అన్న వస్త్రాలకు లోటు ఉండదట..
- Ali Fazal Thug life: థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు..ఇద్దరు దిగ్గజాలతో పనిచేయడం గౌరవంగా ఉందంటూ పోస్ట్
- PBKS vs RCB: టాస్ గెలిచిన పంజాబ్.. ఓడిన జట్టు అస్సామే
Most Read News
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు