టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం సొంతం చేసుకుంది. చైనా ప్లేయర్ బింగ్ జియావోపై విజయం సాధించి ఈ ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న సింధు ఒక కొత్త రికార్డును సొంతం చేసుకుంది. రెండు ఒలింపిక్స్లో మెడల్స్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇండియా నుంచి ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలుచుకున్న తొలి మహిళా ఇండివీడ్యువల్ ప్లేయర్ సింధు మాత్రమే. గతంలో ఎవరూ ఈ ఘనతను సొంతం చేసుకోలేకపోయారు. శనివారం సెమీస్లో ఓడిపోయిన సింధు ఇవాళ కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై రెండు సెట్లలోనూ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల క్రితం 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో సింధు సిల్వర్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
పీవీ సింధు స్పెషల్ రికార్డ్: ఇండియా నుంచి తొలిసారి
- ఆట
- August 2, 2021
మరిన్ని వార్తలు
-
IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
-
T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్కు జట్టును ప్రకటించిన పఠాన్
-
Kavya Maran: క్రికెట్ కాదు కార్లంటేనే పిచ్చి: కావ్య మారన్ కార్ కలెక్షన్ చూస్తే బిత్తరపోవాల్సిందే
-
SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
లేటెస్ట్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు