టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు

దునియాలో పెద్ద పార్టీ.. ఓ చిన్న పార్టీకి జంకుతోంది