టైమింగ్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాం

టైమింగ్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాం

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుతున్నాయన్నారు…ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్. కొన్ని చోట్ల లేట్ గా వచ్చిన విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించ లేదన్నారు. ఎగ్జామ్ సెంటర్స్ లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి రోజు కావడంతో… ఎగ్జామ్ సెంటర్లు వెతుక్కోవడంలో విద్యార్థులు ఇబ్బంది పడ్డారన్నారు. టైమింగ్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటామని తెలిపారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ