న్యూఢిల్లీ; ట్విటర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ ఏటా రూ. 7.5 కోట్ల (మిలియన్ డాలర్ల) జీతం అందుకోనున్నారు. 2011లో ట్విటర్లో జాయినయిన పరాగ్ అగర్వాల్ 2017లో సీటీఓగా ప్రమోట్ అయ్యారు. ట్విటర్ టెక్నికల్ స్ట్రాటజీలో పరాగ్ అగర్వాల్దే ముఖ్యమైన పాత్ర. జీతానికి అదనంగా 150 % బోనస్ కూడా ఉంటుందని ట్విటర్ తెలిపింది. 1.25 కోట్ల స్టాక్ ఆప్షన్లను కంపెనీ ఆయనకు ఇస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 16 ఈక్వల్ క్వార్టలీ ఇంక్రిమెంట్లుగా పరాగ్ ఈ షేర్లను పొందవచ్చని ట్విటర్ యూఎస్ ఎస్ఈసీకి వెల్లడించింది.
ట్విటర్ కొత్త సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా ?
- బిజినెస్
- December 2, 2021
లేటెస్ట్
- చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం
- హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నరు : తన్నీరు హరీశ్రావు
- తల్లి, అక్క మందలించారని సూసైడ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..