యూపీలో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పెన్షన్ రాని దుస్థితి నెలకొంది. అయోధ్యకు చెందిన మొహ్మద్ షరీఫ్ 25 ఏళ్లలో 25వేల అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. షరీఫ్ చేస్తున్న సేవలకు గాను…భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే తనకు ఇంత వరకు అవార్డు అందలేదంటున్నారు షరీఫ్. కనీసం ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందరితో షరీఫ్ చాచా అని పిలిపించుకునే షరీఫ్ రెండు నెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో తనను, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
అనారోగ్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. ఆదుకోవాలంటూ వేడుకోలు
- దేశం
- February 21, 2021
లేటెస్ట్
- Chandrakanth: నేను ఉండను చనిపోతాను అని చెప్పాడు.. చంద్రకాంత్ మృతిపై కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్
- ఎయిర్ఫోర్స్లో మ్యుజీషియన్ ఉద్యోగాలు
- ముత్తారం మండలంలో చెట్ల నరికివేతపై చర్యలు
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు
- పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు
- ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
- ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి
- అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి