తెలుగు రాష్ట్రాలకు శుభవార్త

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు.  రెండు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. త్వరలో కృష్ణా -గోదావరి, కృష్ణ- పెన్నా నదుల అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం

ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

డిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ