తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. త్వరలో కృష్ణా -గోదావరి, కృష్ణ- పెన్నా నదుల అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.
మరిన్ని వార్తల కోసం