ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం. ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం. ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెహ్రీ గడ్వాల్ జిల్లా నైనబాగ్ బ్రిడ్జి వద్ద వేగం వస్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు సహ మరో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప హాస్పిటల్ కి తరలించారు.

Uttarakhand: 7 dead in car accident near bridge in Tehri Garhwal