వెలుగు ఎక్స్‌క్లుసివ్

వరంగల్ సిటీ డంప్​యార్డ్ ఎఫెక్ట్​..​ గాలి,నీళ్లు కరాబ్​.! కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్​ గ్రామాలు

కాలుష్య కోరల్లో మడికొండ, రాంపూర్​ గ్రామాలు ఎయిర్​ క్వాలిటీకి దెబ్బ.. ప్రమాదానికి చేరువలో నీరు తాజాగా పీసీబీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి డం

Read More

బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్​ ప్రారంభం .. తీరిన మామిడి రైతుల కష్టాలు

ఇద్దరు ట్రేడర్లకు లైసెన్సులు ఇచ్చిన అధికారులు టన్నుకు రూ.50 వేల చొప్పున ధర చెల్లింపు  గతంలో నాగపూర్​ మార్కెట్​లో అమ్మకాలు అక్కడ కమీషన్ ఏ

Read More

వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త.. అందరినీ కలుపుకొని టీమ్​ వర్క్​తో పనిచేస్త: కొత్త సీఎస్​ రామకృష్ణారావు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషిచేస్త ప్రభుత్వ స్కీమ్స్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్త ‘వెలుగు’ ఇంటర్వ్యూలో వెల్లడ

Read More

గిగ్ వర్కర్స్కు ఇచ్చిన హామీల అమలు ఏది ?

భారతదేశంలోని గిగ్ వర్కర్స్కు ఉద్యోగంతోపాటు సామాజిక భద్రత కల్పిస్తామని 2025-26 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Read More

అవినీతికి అడ్డుకట్ట పడేదెలా ? 2025లో మార్చి దాకా నమోదైన ఏసీబీ కేసులు ఎన్నంటే..

నేడు అవినీతి మహమ్మారి సమాజంలో ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది.  ప్రతి నిత్యం ఏదో ఒకశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల

Read More

మావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా..?

ఇటీవల మావోయిస్టు పార్టీ మేం శాంతి చర్చలకు సిద్ధమని, శాంతిచర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆయుధాలు వాడమని ఒక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్

Read More

రైతన్న కష్టం.. నీటి పాలు .. అకాల వర్షంతో ఆగమైతున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు భారీ మొత్తంలో నష్టపోయిన రైతులు గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, మూగజీవాలు మృతి

Read More

నిజామాబాద్ జిల్లాలో వానకాలం సాగు యాక్షన్ ప్లాన్ రెడీ

4.32 లక్షల ఎకరాల్లో వరి, 47 వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు సోయాబిన్ 37 వేల ఎకరాలు.. పసుపు 19 వేల ఎకరాల సాగు అంచనా నిజామాబాద్, వెలుగు : వ

Read More

వడ్ల పైసలు పడుతున్నయ్ .. రైతుల అకౌంట్లలో రూ.20 కోట్లు జమ

మరో రూ.30 కోట్లకు బిల్స్ పంపిన సివిల్ సప్లై ఆఫీసర్లు నేడు జమ అయ్యే అవకాశం  రూ.110 కోట్ల విలువైన.. 50 వేల టన్నుల వడ్ల కొనుగోలు  య

Read More

35 ఏళ్లకే బీపీ, షుగర్​.. ఖమ్మం జిల్లాలో లక్షా 32 వేల మంది పేషెంట్లు

యువతలో పెరుగుతున్న బీపీ, షుగర్లు​  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదీ..  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్త

Read More

సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ

10,800  కరెంట్ పోల్స్ మాయం,  రూ. 3.24 కోట్ల నష్టం  గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో

Read More

చాలీచాలని విత్తనాలు .. ఉమ్మడి జిల్లాకు25 శాతం మేరకే విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్

విత్తనాల కోసం ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు వనపర్తి, వెలుగు: వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఉమ్మడి మహబూబ్​నగర్  జిల

Read More

డేంజర్ గా హైవే .. డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు

పట్టణాలు, గ్రామాల వద్దే ఫోర్​ లేన్​, డివైడర్​ మిగితా అంతా టూలేన్​ రోడ్డు  తరచూ రోడ్డు ప్రమాదాలు 4 నెలల్లో 15 మంది మృతి మెదక్/ కౌడిపల్

Read More