వెలుగు ఎక్స్‌క్లుసివ్

మా పాపే మా ఇంటి మణిదీపం .. వెలుగు తో ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్

ఆలోచనల్లో మార్పు వస్తేనే ఆడపిల్లలకు సమానత్వం  అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లాను ముందుంచడమే లక్ష్యం  మహిళా మార్ట్ ఏర్పాటుతో మహిళా సంఘాలకు

Read More

రైతులకు గుడ్​ న్యూస్​: కడెం ప్రాజెక్ట్ లో పూడికతీత

టెండర్ ప్రక్రియ ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్   పనులు దక్కించుకున్న రాజస్థాన్ కంపెనీ ఈతర్ 20 ఏండ్ల పాటు సిల్ట్ తొలగింపునకు అగ్రిమెంట్

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్మిషన్ లేకుండానే స్కానింగ్ సెంటర్లు

రూల్స్‌‌‌‌ పాటించని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు  హెల్త్ ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్ లో వెలుగుల

Read More

కొలిక్కి రాని స్థలవివాదం .. గద్వాల కోర్ట్​ కాంప్లెక్స్​ నిర్మాణంపై లాయర్ల మొండిపట్టు

 రెండువర్గాలుగా చీలిపోయిన న్యాయవాదులు గద్వాల, వెలుగు: గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నిర్మాణాన్ని

Read More

హై లెవల్ కాలువల కోసం మళ్లీ భూసేకరణ .. లక్ష ఎకరాలకు సాగు నీరు లక్ష్యం

రెండు కాలువల కోసం 450 ఎకరాల భూములు అవసరం 28వ ప్యాకేజీ కాలువ నిర్మాణానికి మొదలైన ప్రక్రియ సర్కార్ చొరవతో కొనసాగుతున్న పనులు  నిర్మల్,

Read More

యంత్ర పరికరాలు మహిళా రైతులకే .. ఉమ్మడి జిల్లాకు రూ.3 కోట్లు, 1,323 యూనిట్లు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి,  వెలుగు: సాగు పనులు సులువుగా చేసేందుకు ఉద్ధేశించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని (ఫామ్ మెకనైజేషన్) రాష్ట్ర ప్రభు

Read More

ప్రక‌టన‌ల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీ‌నివాస్​రెడ్డి

ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికే రూ.564 కోట్లు ఖర్చు: మంత్రి పొంగులేటి సొంత పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు టారిఫ్​ల ద్వారా దోచిపెట్టిన్రు

Read More

పేదల ఆకలి తీరేదెన్నడు?

కొవిడ్19 మహమ్మారి విజృంభించక ముందు  ప్రపంచవ్యాప్తంగా  ప్రతి ఆరుగురిలో  ఒక చిన్నారి (35.6 కోట్లు) కడు పేదరికంలో  కూరుకుపోయినట్టు &n

Read More

నాలుగు కోట్ల.. ప్రజలు పిలుస్తున్నరట!

మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్..  ఇటీవల ‘కత్తి వేరొకరికి ఇచ్చి తనను యుద్ధం చేయమంటే ఎలా చేస్తాను’ అంటూ ఎదురు ప్రశ్న వేసి తన పార్టీ నాయ

Read More

నిధులు రిలీజైతేనే నీళ్లు వచ్చేది .. ఇదీ చనాఖా-కోర్టా ప్రాజెక్టు పరిస్థితి

–గత బడ్జెట్​లో కేటాయించిన రూ. 72 కోట్లు ఇంకా రిలీజ్ కాలే తాజాగా రూ. 179 కోట్లు కేటాయింపు 1800 ఎకరాల భూసేకరణ ముందర పడట్లే నిధులు లేక ఆగి

Read More

30 దాటితే బీపీ, షుగర్ .. పెరుగుతున్న ఎన్​సీడీ పేషెంట్లు

65వేల మందికి బీపీ, 27వేల మందికి షుగర్​ 59 మందికి క్యాన్సర్​ నిర్ధారణ లైఫ్​స్టైట్, డైట్​లో మార్పులే కారణమంటున్న డాక్టర్లు ఈ వ్యాధులను కంట్రోల్

Read More

సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం

ఏప్రిల్ 1 నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు  ఉమ్మడి జిల్లాలో 21,83,215 మందికి లబ్ధి  ప్రతి నెలా 12,893 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం 

Read More

డేటా ఎంట్రీ పైసలు ఇయ్యలే.. జిల్లాలో 2,60,498 కుటుంబాల సమగ్ర సర్వే

డేటా అప్ లోడ్ చేసిన 2,724 మంది ఆపరేటర్లు  ఆపరేటర్లకు ఇవ్వాల్సినవి రూ.72 లక్షలు  నాలుగు నెలలైనా ఇంకా పైసలు ఇయ్యలే యాదాద్రి, వెలుగ

Read More