వెలుగు ఎక్స్క్లుసివ్
తెలంగాణలో గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్.!
రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు వీళ్లలో మహిళలు 85,35,935.. మగవాళ్లు 81,66,732 పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు
Read Moreప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్.!..డిజిటల్ సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్
కబ్జాల నుంచి కాపాడేందుకురాష్ట్ర సర్కార్ నిర్ణయం డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రంగారెడ్డి, మేడ్చల్– మ
Read Moreలానినో ఎఫెక్ట్..ఈసారి రికార్డు స్థాయిలో చలి..! మైనస్ డిగ్రీల్లో ఉంటుందట..
ఈఏడాది శీతాకాలం(వింటర్సీజన్)లో చలి రికార్డు స్థాయిలో ఉండనుంది. గతంకంటే ఈసారి రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Read More‘అమ్మో! క్యాన్సర్..’ అనే రోజులు పోయాయి.. భయపడకండి.. క్యాన్సర్కు వ్యాక్సిన్.. కొత్త అధ్యాయం ?
‘అమ్మో! క్యాన్సర్..’ అనే రోజులు పోయి, అదీ మామూలు రోగమే.. ఏం భయపడొద్దు అనే రోజులు వచ్చేశాయి. వైద్యశాస్త్రంలో కొత్త అధ్యాయం మొదలైనట్టే. దీం
Read Moreచూపు లేకున్నా వెలుగులోకి... ఈ యూట్యూబర్ స్టోరీ మైండ్ బ్లోయింగ్..
ఆమెది ఒక అందమైన కుటుంబం. కూతురు, భర్తే ఆమె లోకం. హాయిగా సాగుతున్న ఆమె జీవితాన్ని అంధకారం అలుముకుంది. ఒక అరుదైన వ్యాధి వల్ల భూమిక చూపు కోల్పోయింది. కాన
Read Moreతప్పులతడకగా ఓటర్ లిస్టు.. ఒకే వ్యక్తికి మూడు ఓట్లు, మృతిచెందిన వారూ ఓటర్లే
ఒకే వ్యక్తికి మూడు ఓట్లు, మృతిచెందిన వారూ ఓటర్లే ఒక గ్రామంలో ఓటర్ మరో గ్రామానికి షిఫ్ట్ ఫొటోలూ గందరగోళమే నిజామాబాద్, వెలుగు: స్థానిక సంస
Read Moreప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, వెలుగు: పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్
Read Moreసీఎంఆర్లో నూకలు!.. సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం
సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం తరుగు పూడ్చేందుకు నూకలు, రేషన్ బియ్యం ధాన్యం నిల్వలపై టాస్క్ పోర్స్ తనిఖీలు జిల్లాలో రూ.12.76 కోట్ల బకాయి
Read Moreబోసిపోతున్న బొగ్గుట్ట.. సింగరేణి గనుల పుట్టింట నిలిచిన బొగ్గు తవ్వకాలు
క్వాలిటీ లేక కొనేవాళ్లు కరువు జేకే ఓసీ కార్మికులకు బదిలీలు, డిప్యుటేషన్ల టెన్షన్ పూసపల్లి ఓసీకి అడ్డంకిగా భూ నిర్వాసితులు భద్
Read Moreపంటలను ఆగం పట్టిస్తున్నయ్.. చేన్లలో అడవి పందులు, జింకల బీభత్సం
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పంటలను నాశనం చేస్తున్న వన్యప్రాణులు పత్తి కాయలను మేస్తుండడంతో నష్టపోతున్న రైతులు కాపలా కాస్తున్నా
Read Moreఉపాధి హామీ కింద పొలాల్లో ఇసుక తొలగింపు
అధికారుల నిర్ణయం.. వరద బాధిత రైతులకు ఊరట మెదక్/నిజాంపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో వేలాది ఎక
Read Moreరాలుతున్న పూత.. మురుగుతున్న కాయ.. అతివృష్టితో ఆగమవుతున్న పత్తి పంట.. దిగుబడులపై తీవ్ర ప్రభావం
పంట ఎదుగుదల దశలో రైతుల్లో ఆందోళన జిల్లాలో ఇప్పటికే 18 వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు ఆదిలాబాద్, వెలుగు : కళ్లముందే రాలుతున్న పూత.
Read Moreబీజేపీ లీడర్లను నిద్రపోనివ్వని రాజాసింగ్.. రాష్ట్ర నేతలకు సవాళ్లు, కౌంటర్లు, విమర్శలు
రాజాసింగ్..ఓ ఫైర్ బ్రాండ్.! పార్టీలో ఉన్నా.. వీడినా తనదైన శైలిలో స్పందిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గోషామహల్ నుంచ
Read More












