వెలుగు ఓపెన్ పేజ్
లక్ష్మీ కటాక్షమే ధన త్రయోదశి : తాళ్లపల్లి యాదగిరి గౌడ్
‘ధనం మూలం మిదం జగత్’ అంటారు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే. కాసులు లేనివాడు ఎందుకూ కొరగాడు. మానవుని ప్రతి అవసరం
Read Moreలెటర్ టు ఎడిటర్ .. ప్రచార ఆర్భాటం!
అతి పెద్ద హల్దీవాగు ఉన్నా దాని పక్కనే వ్యవసాయ పొలాల నుంచే మరో కొత్త కాల్వ తీస్తూ ఒక్క తూప్రాన్ గ్రామంలోనే 131 ఎకరాలు, అలాగే గుండ్రడిపల్లి గ్రామంలో 250
Read Moreఅబద్ధాలను వెంటాడుతున్న నిజాలు
ఆరు దశాబ్దాల కల సాకారమైన నాడు.. యావత్తు తెలంగాణ ప్రజలు సంబురపడ్డారు. తెలంగాణ వస్తే.. తమ బతుకులు మారుతాయని, స్వరాష్ట్ర పాలనలో తమ సమస్యలకు పరిష్కారం దొర
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు బ్లండర్
‘నేను కాళేశ్వరం కడుతున్నా... 2 సంవత్సరాల్లో కాళేశ్వరంపై పెట్టిన ఖర్చుకు సమాన లాభం వస్తుంది. ఇప్పుడు రోజుకు 2 టీఎంసీలకు ప్రాజెక్టు డిజైన్ చేశాం.
Read Moreసరైన నిర్ణయమే.. తెలంగాణలో మార్పే లక్ష్యంగా
ప్రముఖ నేత, మాజీ ఎంపీ వివేక్వెంకటస్వామి ఇటీవల భారతీయ జనతా పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ కాంగ్రెస్ పార్టీలోకి మారడంపై చాలా తక్కువ మ
Read Moreదిశ లేని తెలంగాణ ఎవుసం
వ్యవసాయ భూమి విస్తరిస్తున్నది. 2014 - 15లో స్థూల సాగు భూమి 62.48 లక్షల ఎకరాల నుంచి 2021–22 నాటికి 135 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ఎట్లా సాధ్యమయ
Read Moreఏటీఎంల పుణ్యమే నిర్మాణ లోపాలా? బిఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
కొత్త ప్రాజెక్టులు ఏటీఎంలయ్యాయి అనే మాట నానుడిగా మారిపోయింది. కేసీఆర్ను మనమే ఎన్నుకున్నందున మనపై మనమే జాలిపడుదాం. మన ఇంజినీర్ల అసమర్థత వల
Read Moreకొత్త చట్టాలు..కొత్త సమస్యలు: మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)
ఆగస్టు 11, 2023న భారత ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, క్రిమినల్
Read Moreకాంగ్రెస్కు అసెట్.. వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ గడ్డం వివేకానంద వెంకటస్వామి చేరడం ఆ పార్టీకి అసెట్గా మారిందని పేర్కొనవచ్చు. మంచితనం, మానవత్వం ఉట్టిపడే మనిషిగా, రా
Read Moreబోయలు పల్లకినే కాదు, బాధ్యతలనూ మోయగలరు!
బోయల చరిత్రంతా రాజుల, రాణుల పల్లకి మోతలో, నేటి ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల సేవలో నలిగిపోయింది. నాడు బోయ జాతిని కాపాడుకోవడానికి ఉద్యమించిన
Read Moreహామీలు, అబద్ధాలు
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే ధీమాతో మెజార్టీ ప్రజల ఆమోదం ఉన్నా లేకున్నా వేలాదికోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వాలు పప్పుబెల్లాల్లా పంచేవిధానాన్ని నియంత్ర
Read Moreకాళేశ్వరం లోపాలు ఇంకెన్నో.. ముంచింది రీడిజైనే
జులై 14,- 2022 రోజున మేడిగడ్డ పంప్ హౌస్ (కన్నెపల్లి) వరద నీటిలో ముంపునకు గురైంది. డిజైన్ 28.252 లక్షల క్యూసెక్కుల కంటే తక్కువ వరద వచ్చినప్పటికీ పంప్
Read Moreమలిదశ ఉద్యమ తొలిపొద్దు గూడ అంజయ్య
తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ పోరాటం వరకూ తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. కాలం వెంట చాలా మంది కవులు
Read More