లక్నో: ఆర్సీబీ స్టార్ కోహ్లీ, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్లో గొడవ పడ్డారు. ఇద్దరూఒకరి మీదికి మరొకరు దూసుకెళ్లారు. చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్10 జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై లక్నో గెలిచిన తర్వాత ఫ్యాన్స్ను సైలెంట్గా ఉండాలంటూ గంభీర్ హెచ్చరించాడు. సోమవారం సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ.. స్టేడియంలోని ఫ్యాన్స్ను సైలెంట్గా ఉండొద్దు.. సందడి చేయాలంటూ గంభీర్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలోనే మ్యాచ్ తర్వాత కోహ్లీ, గౌతీ మధ్య గొడవ అయినట్టు తెలుస్తోంది.
మ్యాచ్ తర్వాత గొడవ పడ్డ కోహ్లీ,గంభీర్
- ఆట
- May 2, 2023
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు