తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఈటల రాజేందర్ విజయోత్సవ సభకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. హుజురాబాద్ లో 500 కోట్లను కేసీఆర్ ఖర్చు పెట్టారన్నారు. అయినా ఈటల గెలుపును అడ్డుకోలేదన్నారు వివేక్ వెంకటస్వామి..హుజురాబాద్ ప్రజలు ఈటలను గెలిపించి కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలి
- తెలంగాణం
- November 7, 2021
లేటెస్ట్
- కేజ్రీవాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- విష్ణుమూర్తికి.. లక్ష్మీదేవికి పెళ్లి జరిగిన రోజు ఇదే..
- Air India Express Crisis: సిబ్బంది కొరత: 85 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
- రూ. 2 కోట్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
- MaayaOne Teaser: సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మాయావన్.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్
- Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు
- IPL 2024: సన్ రైజర్స్ మ్యాచ్కు గుజరాత్ స్పెషల్ జెర్సీ.. ఎందుకంటే..?
- ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్టైమ్ కోర్సులకు అడ్మిషన్లు
- కులంపై ఎలాంటి విచారణకైన సిద్ధం: కడియం కావ్య
- కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
Most Read News
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్