సంక్రాంతి స్పెషల్: ప్రయాణికులకు మాస్కులు ఇస్తున్నాం

సంక్రాంతి స్పెషల్:  ప్రయాణికులకు మాస్కులు ఇస్తున్నాం

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని బస్టాండ్ల నుంచి బస్సులు అందుబాటులో ఉంచామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రెండ్రోజులుగా రద్దీ పెరగడంతో.. బస్టాండ్లలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ కళాకారులచే బస్సు ప్రయాణంపై అవగాహన కల్పించారు. మాస్క్ లు లేని వారికి మాస్కులు ఇస్తున్నామని.. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అన్నారు సజ్జనార్.