చెన్నై: తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎలక్షన్ కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. కేసుల పెరుగుదలకు అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై మర్డర్ కేసు పెట్టాలంటూ సీరియస్ అయ్యింది. కౌంటింగ్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని ఆదేశించింది. మే 2న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ఎన్నికలు రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
ఈసీపై మర్డర్ కేసు పెట్టాలె: మద్రాస్ హైకోర్టు సీరియస్
- దేశం
- April 26, 2021
లేటెస్ట్
- ఢిల్లీ ఏం కేజ్రీవాల్..
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?
- Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!
- Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ
- V6 DIGITAL 28.03.2024 AFTERNOON EDITON
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!
- జగన్ సభ వద్ద భూమా అఖిలప్రియ అరెస్ట్
- అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ ..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
- ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు
- టైం అప్ : హైదరాబాద్ లోని ఆఫీసులకు ఆంధ్రప్రదేశ్ అద్దె కట్టాల్సిందే..