హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు, క్లర్క్ లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలంటూ వేసిన పిల్ పై హైకోర్ట్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్ వినతిపై స్పందించిన హైకోర్టు న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని ప్రశ్నించింది. మీ బాగోగుల బాధ్యత ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని.. బార్ కౌన్సిల్ న్యాయవాద సంఘాలదే బాధ్యత అని న్యాయస్థానం స్పషం చేసింది. న్యాయవాదులు ప్రభుత్వం పై ఆధారపడొద్దని హైకోర్టు హితవు పలికింది. న్యాయవాదులు సొంత నిధిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సీనియర్ న్యాయవాదుల సహకారంతో నిధిని ఏర్పాటు చేసుకోవాలని, కార్పస్ ఫండ్, పంపిణీ పై కమిటీ ఏర్పాటు చేసుకోవాలని బార్ కౌన్సిల్ కు సూచనలు చేసింది.
లాయర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి: హైకోర్టు
- తెలంగాణం
- July 7, 2021
లేటెస్ట్
- ఫండింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన టీ–హబ్
- కేఎస్బీ కంపెనీకి లాభం రూ.43 కోట్లు
- ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : లక్ష్మణ్
- చెన్నై షాపింగ్మాల్లో అక్షయ తృతీయ ఆఫర్లు
- ఐకూ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు
- సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్బాబు
- ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ : సీఎం రేవంత్రెడ్డి
- ఏడాది చివరికల్లా నిఫ్టీ 25,810 లెవెల్కు : ప్రభుదాస్ లిల్లాధర్
- ఉత్తమ రియల్టీ బ్రాండ్గా బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్
- మే 8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఓపెన్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం