కరోనా వైరస్ సోకిన మొదటి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కోవడం కష్టమంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). పేషెంట్ జీరోను ప్రపంచ ఎప్పటికీ కనుక్కోకపోవచ్చని WHO వ్యాధుల విభాగం సాంకేతిక అధికారి మరియా వ్యాన్ కెర్కోవా తెలిపారు. మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి WHO ఆధ్వర్యంలో10 మందితో కూడిన నిపుణుల బృందం చైనాలోని వూహాన్లో పరిశోధన ప్రారంభించింది. అయితే చాలా కాలం తర్వాత అక్కడికి చేరుకోవడంపైనా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకం కరోనా వైరస్ బయటపడుతోన్న క్రమంలో WHO ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. వీటిని ఎదుర్కొనేందుకు వైరస్ సీక్వెన్సింగ్ను చేపట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే, జెనెటిక్ కోడ్ సీక్వెన్సింగ్ విశ్లేషించడం అన్ని దేశాలకు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.
కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టం
- విదేశం
- January 16, 2021
లేటెస్ట్
- ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్
- రెండుచోట్ల పోటీ చేస్తే తప్పేంటి?:రాహుల్కు వయనాడ్ వాసుల మద్దతు
- జీఎస్టీలో రూ.45కోట్లు గోల్మాల్.. ఫేక్ బిల్లులు పెట్టి రీ ఫండ్
- మోదీ.. జనానికి దూరమైన చక్రవర్తి: ప్రియాంక గాంధీ
- నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?
- ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ను తిప్పికొట్టాలి
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- శంషాబాద్లో 34.78 కిలోల బంగారం పట్టివేత
- తెలంగాణకి మేం 9 లక్షల కోట్లు ఇచ్చినం : కిషన్ రెడ్డి
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్